DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో శాంతిభద్రతల దుర్వినియోగం: గవర్నర్ తో టీడీపీ

రాష్ట్రం లో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది :  

రాష్ట్ర పరిస్థితి పై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తి à°—à°¾ భ్రష్టు పట్టిందని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని

ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. గురువారం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం విజయవాడలోని రాజ్ భవన్ లో  à°—వర్నర్ హరిచందన

విశ్వ భూషణ్ కు రాష్ట్ర పరిస్థితి ని వివరించి 13 పేజీల నివేదికను అందజేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని

భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. కోడెల ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే కారణమని,

ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై 18 అక్రమ కేసులు పెట్టారని, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. డీజీపీకి రెండు పుస్తకాలు

అందజేసినా ఫలితం లేదని, చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. à°—వర్నర్ ను కలిసిన వారిలో కె. అచ్చింనాయుడు, కె. కళా

వెంకట రావు, à°šà°¿à°¨ రాజప్ప, పయ్యావుల కేశవ్,  à°¨à°¨à±à°¨à°ªà°¨à±‡à°¨à°¿ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam