DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 13 కోట్ల విలువ చేసే 63,877 kg గంజాయి ధ్వంసం

జిల్లాలో పట్టుబడిన 63,879 కేజీల గంజాయి

10 ఏళ్లలో  13 స్టేషన్ పరిధిలో 455 కేసులు 

ఎస్పీ సమక్షంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ  à°¦à°—్ధం,   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . .

.

విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా పోలీసులు జిల్లాలో  à°µà°¿à°µà°¿à°§ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 63,879 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్

కమిటీ సమక్షంలో లో దగ్ధం చేయడం జరిగింది. దీని విలువ సుమారు 13 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం విశాఖ నగర శివారు ప్రాంతమైన కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో ఈ

గంజాయిని చేర్చి పూర్తిగా ధ్వంసం చేసారు. జిల్లాలోని13 పోలీసు స్టేషన్ పరిధిలో మొత్తం 455 కేసులు నమోదయ్యాయి. 10 సంవత్సరాలుగా పోలీసు స్టేషన్ లలో నిల్వ ఉన్న ఈ గంజాయిని

ఈ రోజు కోర్టు ఉత్తర్వుల మేరకు మరియు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో
దగ్ధం చేశారు. పాడేరు(89) కేసులు, హుకుంపేట(22), ముంచింగిపుట్(22), పెదబయిలు(16), అనంతగిరి(39), జీ.మాడుగుల(91),

కొత్తకోట(39), రావికమతం(30), రోలుగుంట(69), మాకవరపాలెం(03), అనకాపల్లి రూరల్(06), కశింకోట(19) మరియు సబ్బవరం(10) కేసులలో à°ˆ గంజాయిని  à°ªà°Ÿà±à°Ÿà±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±.

కోర్టు ఉత్తర్వలు మేరకు డ్రగ్

డిస్పోజల్ కమిటీ సభ్యులు విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు, విశాఖపట్నం జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, డెప్యూటీ కమిషనర్ (ప్రోహిభిషన్ & ఎక్సైజ్)

à°Ÿà±€.శ్రీనివాస రావు  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°£à°²à±‹ నిబంధనల ప్రకారం తూకం వేసి మరీ దగ్ధం చేశారు.

పట్టుబడిన వివరాలు : జీ.మాడుగుల 13,368 కేజీలు, రోలుగుంటలో 8,967 కేజీలు, 
మరియు

కొత్తకోట 7,879 కేజీలు పట్టుకొన్నారు.

తేదీ.27.02.2018న మారికవలస డంపింగ్ యార్డ్ వద్ద 85 కేసులలో 11,493 కేజీలు మొదటిసారి దగ్దం చేశారు.

రెండోసారి తేదీ.13.03.2018à°¨  à°°à°¾à°µà°¿à°•à°®à°¤à°‚ మండలం

కళ్యాణపులోవ కొండలలో 65 కేసులలో 7,637 కేజీల గంజాయిని దగ్దం చేశారు.

మూడోసారి తేదీ.03.08. 2018à°¨  à°°à°¾à°µà°¿à°•à°®à°¤à°‚ మండలం కళ్యాణపులోవ కొండలలో 411 కేసులలో 43,341 కేజీల గంజాయిని దగ్ధం

చేశారు.

తేదీ.27.03.2018న నర్సీపట్నం రూరల్ సర్కిల్ కొత్తకోట సర్కిల్ మరియు వి.మాడుగుల చెందిన 63 కేసులలో 63 వాహనాలు వేలంపాట వేయగా రూ.25,30,445/-ప్రభుత్వానికి ఆదాయం

వచ్చింది.

తేదీ.31.08.2018న 126 కేసులలో 133 వాహనాలకు వేలం వేయగా రూ.62,55,938/-ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam