DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో 278 వంతెనలు నిర్మాణానికి శ్రీకారం : మంత్రి ధర్మాన 

ఉత్తరాంధ్ర లో  39 రోడ్ల నిర్మాణానికి రూ.329 కోట్లు

నాణ్యత ఉండాలి, అవినీతికి తావు లేదు 

రోడ్లు, భవనాల అధికారులతో మంత్రిధర్మాన కృష్ణదాస్ వెల్లడి

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . .  .

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రంలో 278 వంతెనలు తిరిగి నిర్మించేందుకు సవివరణాత్మక నివేదిక సిద్దం చేస్తున్నట్లు

రాష్ట్ర రహదారులు, భవనముల శాఖా మాత్యులు ధర్మాన కృష్ణదాస్  à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అతిథి గృహంలో à°† శాఖ ముఖ్య కార్యదర్శి à°Žà°‚.à°Ÿà°¿.

కృష్ణబాబుతో కలసి విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1500 కోట్ల రూపాయలతో 278 వంతెనలు తిరిగి నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.  847 పనులకు 6980 కోట్ల రూపాయలు మంజూరు

చేశామని, వాటిలో రూ.2617 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు.  à°‡à°‚à°•à°¾ రూ.4363 కోట్ల విలువ à°—à°² పనులు చేయాల్సి ఉందన్నారు.  2267 à°•à°¿.మీ.à°—à°² పంచాయితీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బి

లోకి విలీనం చేశామని, à°ˆ పనులు ప్రగతిలో ఉన్నట్లు చెప్పారు.  à°ˆ పనులకు 850 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు.  à°®à°‚à°¡à°² కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు ఉన్న

సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.  à°‡à°‚దుకు బ్రిక్స్ దేశాల నుండి  à°¨à±à°¯à±‚ డెవలప్ మెంట్ బ్యాంక్ నిధులు

వినియోగించనున్నట్లు చెప్పారు.  à°ˆ కార్యక్రమం క్రింద ఉన్న 300 à°•à°¿.మీ. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా వెడల్పు చేయనున్నట్లు, ఇందుకు రూ.6400 కోట్ల నిధులు

అవసరమవుతుందన్నారు.  à°ˆ పనులను 4 సంవత్సరాలలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, విజయనగరం, విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న  à°®à°¾à°µà±‹à°¯à°¿à°¸à±à°Ÿà±

ప్రభావిత ప్రాంతాల్లో 39 రోడ్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు.  à°‡à°‚దుకు 329 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినట్లు తెలిపారు.   ఇందులో 28 పనులు ప్రగతిలో

ఉన్నాయన్నారు.  à°Ž.పి.à°¡à°¿.ఆర్.పి. పేరుతో హుద్ హుద్ తుఫాన్ à°•à°¿à°‚à°¦ 28 పనులకు రూ.263 కోట్లు  à°®à°‚జూరు చేయగా ఇంత వరకు 12 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. వర్షాలకు దెబ్బతిన్న

రోడ్లకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని,  à°ªà°¾à°°à°¦à°°à±à°¶à°•à°¤à°¤à±‹, అవినీతి లేకుండా, పనుల్లో నాణ్యత ఉండాలన్నారు. నాలుగు జిల్లాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడమైనదని,

ప్రధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని చెప్పారు.  
అంతకు ముందు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన రహదారులు,  à°­à°µà°¨à°®à±à°²

శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.  à°ªà±à°°à°œà°²à°•à± జవాబుదారీ à°—à°¾

ఉండాలన్నారు.  à°®à±€ మీ పరిధిలో ఏ రోడ్లు వేయాలో ప్రాధాన్యతను బట్టి రోడ్లు వేయాలని, స్థానిక శాసన సభ్యులు à°’à°• వేళ ఫలానా రోడ్లు వేయాలని చెప్పినా , à°† సమస్యను  à°¤à°¨ దృష్టికి

తీసుకురావాలని, వారితో మాట్లాడి చెబుతానన్నారు.  à°¨à°¾à°£à±à°¯à°¤à°¾ ప్రమాణాలు పాటించాలన్నారు.  à°ˆ సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ సిహెచ్.సోమశేఖర్, సి.à°‡.లు మోహన్ రెడ్డి, వి.

రామచంద్ర, పి. హర్షవర్థన్ తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎస్.ఇ.లు వికె విజయశ్రీ, కాంతిమతి, విజయ్ కుమార్, ఇ.ఇ.లు,

డి.ఇ.లు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam