DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ కు 49 అర్జీలు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ కు 49

దరఖాస్తులు వచ్చాయి. ప్రతి నెల మూడవ శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెసి 2 ఎం. వి. సూర్య కళ

నిర్వహించారు. దరఖాస్తులు ఎక్కువగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల నుండి వచ్చాయని స్పందన పర్యవేక్షకులు నాగరాజు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam