DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యుద్ధమొస్తే ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు :

ఆజాద్ కాశ్మీర్ à°¨à±€ వదిలే ప్రసక్తి లేదు, భారత్ లో కలిపేస్తాం.

పటేల్ పోరాటాన్ని నెహ్రు  à°¨à±€à°°à± కార్చేశారన్నారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషెన్

రెడ్డి. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . . 

అమరావతి, సెప్టెంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌):  à°­à°¾à°°à°¤ దేశం అత్యంత శాంతి కాముక దేశమని, రెచ్చగొట్టే

ప్రయత్నాలు పదేపదే పాకిస్తాన్ చేస్తోందని, యుద్దమంటూ వస్తే  à°ªà±à°°à°ªà°‚à°š పటం లో పాకిస్థాన్ లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషెన్ రెడ్డి ప్రకటించారు.

ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రమైన కాకినాడ లో ఆర్టికల్ 370 రద్దు - చారిత్రాత్మిక తప్పిదానికి దిద్దుబాటు అనే అంశం పై జన జాగరణ సభ

నిర్వహించిన చర్చ గోష్ఠికి అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకుచప్పుళ్ళకు జడిసేందుకు భారత్ లో

ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని,  à°¨à°°à±‡à°‚ద్ర మోడీ ప్రభుత్వం అన్నారు.  à°®à°¾à°•à± దేశం ముఖ్యం పార్టీ తరువాత. దేశం కోసం ఏత్యాగమైనా చేస్తాం అని తెలియచేసారు.  

నాటి

ప్రధాని హోదాలో జవహర్ లాల్ నెహ్రు చేసిన స్వార్ధ పూర్తి పని వలన అత్యంత విలువైన బెలూచిస్తాన్ సహా కాశ్మీర్ లోని చాలా భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించేసిందన్నారు.

కాశ్మీర్ పై పోరాటంలో పాకిస్తాన్ పై నాటి హోమ్ శాఖామంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుపాదం మోపి, భారత్ నుంచి పాక్ సైన్యాన్ని, ఉగ్రవాదుల్ని తరిమేస్తున్న

సమయంలో  à°¨à±†à°¹à±à°°à± మొత్తం నీరు కార్చేశారన్నారు. దీంతో కాశ్మీర్ లోని మిర్పూర్, ముజాఫ్ఫారాబాద్ , పూంచ్ డివిజన్లను పాకిస్తాన్ ఆక్రమించుకుందన్నారు. ప్రస్తుతం à°ˆ

ఆక్రమిత ప్రాంతమంతా  à°†à°œà°¾à°¦à± కాశ్మీర్ à°—à°¾ పిలువబడుతోందన్నారు.  à°¸à°®à°¯à°‚ వచ్చినప్పుడు à°ˆ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భారతదేశ పౌరుషమేంటో

ప్రపంచానికి నరేంద్రమోడీ చూపించారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam