DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో ఉన్నది హిందూ వ్యతిరేక పాలన,  ఎమ్మెల్సీ మాధవ్ 

దేవునికి ఇచ్చిన భూమిని దోచుకోడం క్షమించం 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగాల్లో క్రెస్తవులు ఇంకా ఎందుకు ఉన్నారు? 

హిందూ ఆలయాల పరిరక్షణ

సమావేశం

ఉత్తరాంధ్ర  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ పివిఎన్ మాధవ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ వ్యతిరేక

ప్రభుత్వం పాలన సాగుతోందని, దీని చర్యలు దేవాలయాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆదివారం విశాఖలోని దస్ పల్లా

హిల్స్ ఎమ్మెల్సీ మాధవ్ కార్యాలయంలో జరిగిన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సర్వ సభ్య సమావేశం లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ

వ్యతిరేకపాలన నడుస్తోందని, హిందూ దేవాలయాలను దోచుకునే ప్రక్రియ సాగుతోందన్నారు. 
అక్టోబర్ నుంచి ప్రజలకు ఇళ్లస్థలాలు పంచుతానంటూ ఇచ్చిన హామీలను

నెరవేర్చడానికి ప్రభుత్వ భూములను వదిలేసి, హిందూ దేవాలయాలకు ఎవరో దాతలు ఇచ్చిన భూములను ఇవ్వడం అంటే దేవుని సొత్తు దోచుకోవడమే ఆన్నారు.  à°‡à°³à±à°² నిర్మాణం కోసం à°ˆ

భూములను సేకరించవలసిందిగా కలెక్టర్లకు హుకూం జారీ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.  à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారంతా

ఆందోళనకు లోనవుతున్నారన్నారు. అంగుళం భూమి కూడా ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరించారు.

 à°¦à±‡à°µà°¾à°²à°¯à°¾à°²à±à°²à±‹ దూప, దీప, నైవేద్యాలకు

ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు ఇవ్వకపోగా పాస్టర్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

దేవాలయాలకు చెందిన విషయాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విథానం సరికాదని, ఒకసారి పునరాలోచించుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం

విషయంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందన్నారు. పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు దేవాలయాల పరిరక్షణకు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. 
ఈ సదస్సులో

రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కన్వీనర్లతో పాటు, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, సమితి రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿

పిల్లాడి రుద్రయ్య, విశాఖ కన్వీనర్ బుద్ధరాజు శివాజీ, విజయనగరం కన్వీనర్ మూర్తి వేమూరి,  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam