DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మౌంట్ అబూ లో 5 వేలమందితో స్వచ్చభారత్ సేవ

బ్రహ్మకుమారిస్ సంస్థ ద్వారా భారీ స్వచ్చ్ భారత్ ర్యాలీ 

మౌంట్ అబూ జాతీయ సదస్సు లో 5 వేల మందితో సేవ  

మోడీ కల సాకారం చేస్తాం: సిరోహి జిల్లా కలెక్టర్

సురేందర్ కుమార్ 

(DNS ప్రతినిధి రిపోర్ట్ : DSN మూర్తి,  Mount Abu  :. . .

మౌంట్ అబూ, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) :à°—à°¤ నాలుగు రోజులుగా రాజస్థాన్ లోని మౌంట్ అబూ లో ఈశ్వరీయ

ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యవం లో జరుగుతున్న జాతీయ సదస్సులో భాగంగా భారీ ఎత్తున స్వచ్ఛ్ భారత్ సేవాకార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం

రాజస్థాన్ లోని సిరోహి జిల్లా కలెక్టర్ సురేందర్ కుమార్  
సోలంకి నేతృత్వంలో ఐదు వేలమంది వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం లో

పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్చ్ భారత కార్యాచరణను జిల్లా వ్యాప్తంగా శతశాతం దిగ్విజయంగా నిర్వహిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కలను

సాకారం చేస్తున్నట్టు ప్రకటించారు. 

బ్రహ్మకుమారీస్ సంస్థ అధ్యక్షురాలు దాది జానకి  à°¸à±à°µà°šà±à°šà± భారత్ కార్యక్రమ ప్రచారకర్త à°—à°¾ కూడా వ్యవహరిస్తున్నారు. à°ˆ

సమావేశం లో బ్రహ్మకుమారీస్ సంస్థ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, ప్రసంగీకులు, రాజయోగ సాధకులు, వివిధ ప్రాంతాలకు చెందిన  à°¸à±à°®à°¾à°°à± 5 వేలమంది పాఠశాలల

విద్యార్థిని విద్యార్థులు,  à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ సభ అనంతరం సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులతో  à°ªà±à°°à°œà°²à±à°²à±‹ అవగాహనా

కల్పించే  à°­à°¾à°°à±€ ర్యాలీ నిర్వహించారు. à°ˆ సందర్బంగా ప్రతినిధులతో స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.  

విశాఖ నుంచి ప్రాతినిధ్యం :. బ్రహ్మకుమారీస్ సంస్థ

నిర్వహిస్తున్న à°ˆ జాతీయస్థాయి సదస్సులో పాల్గొనేందుకు హాజరైన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ కు చెందిన పాత్రికేయ  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± కూడా à°ˆ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం లో

పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam