DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాపికొండల బోటు ప్రమాద మృతులకు బీమా సంస్థ ఆసరా. . .

అమరులైన 36 మందికి అదనంగా 10 లక్షలు :  à°¬à±€à°®à°¾ సంస్థ 

24 నుంచే à°ˆ ప్రక్రియ మొదలు : తూగో జిల్లా ఎస్పీ లు.    

బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయానికి ఇది అదనం.  

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ వారం పర్యాటకం కోసం పాపికొండలు వెళ్తే ప్రాణహాని కలగడం అత్యంత బాధాకరం

అని, వీరి కుటుంబాలకు ఆసరా నిలిచేందుకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందించేందుకు బీమా సంస్థ ముందుకు వచ్చింది.     
 à°ˆ నెల 15 à°¨ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద

గోదావరి నదిలో పాపికొండల పర్యాటక మునిగిన ఘటనలో మరణించిన వారికి బీమా సహకారం అందించేందుకు న్యూ ఇండియా అస్యూరెన్సు బీమా సంస్థ ముందుకు వచ్చినట్టు పోలీసు

ఉన్నతాధికారులు తెలియచేసారు. సోమవారం రాజమహేంద్రవరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అదనం నయీమ్ హస్మి (కాకినాడ) , పట్టణ ఎస్పీ

షేముషి బాజపేయ్ (రాజమహేంద్ర వరం) లు మాట్లాడుతూ సింగిల్ విండో సహాయ కేంద్రం ద్వారా à°ˆ సహకారం అందించడం జరుగుతుందన్నారు.  à°ˆ సంస్థ à°ˆ ప్రమాదంలో మరణించిన ప్రతి

ఒక్కరికి రూ. 10 లక్షల చొప్పున బీమా అందిస్తుందన్నారు.  à°¬à±‹à°Ÿà± కు విడిగా రూ. 45 లక్షల బీమా ఉందన్నారు. à°ˆ పడవలో మొత్తం 77 మంది ప్రయాణీకులు ( 69 మంది పర్యాటకులు, 8 మంది పడవ

సిబ్బంది ) ఉన్నారన్నారు.        

ఈ ప్రక్రియ కోసం పోలీసు సిబ్బంది ఒక ప్రత్యేక సేవ కేంద్రం ద్వారా అమరులందరికీ ఈ బీమా మొత్తం అందేందుకు సహకారం

అందిస్తామన్నారు. మరణించిన వారి పంచనామా రిపోర్ట్,  à°ªà±‹à°²à±€à°¸à± ఎఫ్ ఐ ఆర్ కాపీ, ఐడి ధ్రువపత్రం తప్పని సరిగా à°ˆ కేంద్రానికి అందించాలని సూచించారు. మరణ ధ్రువ పత్రం

సంబంధిత రెవెన్యూ అధికారుల నుంచి à°²à°­à°¿à°‚చే విధంగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులు సహకరిస్తారన్నారు. 

అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక

సహాయానికి ఈ బీమా సంస్థ అందిస్తున్న ఆర్ధిక సహకారం అదనం అని తెలియచేసారు. ఈ బీమా ఆర్థిక సహకారం చేసే ప్రక్రియను మంగళవారం ( సెప్టెంబర్ 24, 2019 ) నుంచే మొదలవుతుందన్నారు.

à°ˆ ప్రమాదం జరిగిన సమయం లో పడవ లో మొత్తం 77 మంది ఉండగా,  36 మంది మరణించినట్టు పోలీసు అధికారులు ధృవీకరించారు. వీరిని వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించామన్నారు.

 26 మంది సురక్షితంగా సజీవులుగా బయటపడ్డారని, మిగిలిన 15 మంది వివరాలు నేటికీ తెలియక పోవడం చాలా బాధాకరం అన్నారు.   
వారి వివరాలు లభించే వరకూ శోధించే కార్యాచరణ,

పడవను గోదావరి నది నుంచి వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam