DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారు: చంద్రబాబు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌) : పోలవరం ద్వారా వైసీపీ ప్రభుత్వం దోపిడీకి శ్రీకారం చుట్టిందని

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  à°†à°°à±‹à°ªà°¿à°‚చారు. గురువారం పార్టీ కార్యాలయం నుంచి  à°ªà°¾à°°à±à°Ÿà±€ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.   పోలవరానికి రూ.750

కోట్లు తగ్గించామంటూ.. రూ.7500 కోట్లు నష్టం చేకూర్చారని ఆరోపించారు.  à°—తంలో ఎక్కువ కోట్‌ చేసిన సంస్థే ..ఇప్పుడు తక్కువకు కోట్‌ చేసిందన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులు

క్విడ్‌ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్‌ చేసిందని పేర్కొన్నారు.  à°®à±†à°—ాకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్రబాబు అడ్డుపడితే

ఆయన్ని తప్పించారన్నారు.  à°µà°°à°¦ తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదని చెప్పారు.  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా.. వారికి అనుమతివ్వటం లేదన్నారు.  à°‡à°¸à±à°•

పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.  à°‡à°¸à±à°• కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు.  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానాన్ని వివాదాలమయం చేస్తున్నారన్నారు.

అన్నింటిపైనా గట్టిగా పోరాడదామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam