DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణా తద్దినం ఆంధ్రాలో ఎందుకు ?

అసలు జూన్ 2 ప్రాధాన్యత ఏంటి ?

విశాఖపట్నం, జూన్    : à°¤à±†à°²à°‚గాణ అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జూన్ 2 à°µ తేదీనుంచి అధికారికంగా అమలు లోకి వస్తుంది అని చట్టం వచ్చింది.

దీని ప్రకారం రాష్ట్రం కొత్తగా సాధించుకున్నారు కనుక జూన్ 2 వ తేదీన అక్కడి ప్రజలు సంబరాలు చేసుకోవడం లో అర్ధం ఉంది. ఇక ఆంధ్రా లో నష్టపోయారు కనుక వీళ్ళు సంబరాలు,

దీక్షలు చేసుకోవడం ఏంటి అని మండిపడుతున్న ఆంధ్రా ప్రజలపై అధికార తెలుగుదేశం ఈ తెలంగాణా తద్దినాన్ని బలవంతం గా రుద్దడం పార్టీకి అత్యంత ప్రమాదకారిగా

మారనుంది. 
           à°®à±Šà°¦à°Ÿà°¿ నుంచి తెలంగాణ పై ఏంటో మోజు ఉన్న తెలుగుదేశం అధినేత, అక్కడ కూడా ఎలాగైనా అధికారం లోకి రావాలి అని విశ్వ ప్రయత్నం చేసాడు. దీనిలో భాగంగా

అతని కుమారుడు లోకేష్ ను తెలంగాణ ఇంచార్జి à°—à°¾ కొన్నాళ్ళు హైదరాబాద్ లోనే ఉంచాడు. అయితే  à°—ుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు à°—à°¾ పార్టీలోకి కొత్తగా వచ్చిన

లోకేష్ ఇష్టానుసార ఒంటెద్దు పోకడిని భరించలేని సీనియర్ నాయకులు వందలకొద్దీ ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. ఆఖరికి పార్టీకి కొండంత అండగా నిలబడిన ఫైర్ బ్రాండ్

రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం లో నుంచి బయటకు పోయే పరిస్థితి కల్పించడం తో తట్టుకోలేని, తప్పని సరి పరిస్థితుల్లో లోకేష్ ను ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకువచ్చి

ఏకంగా ఐటీ మంత్రి à°—à°¾ నియమించేశారు. దీంతో తెలంగాణా లో పార్టీని ఉద్దరించడానికి మిగిలిన అన్ని దారులూ మూసుకు పోయాయి తెలుగుదేశం పార్టీకి.  

తెలంగాణా వాళ్ళ

చిరకాల వాంఛ నెరవేరింది కనుక వాళ్ళు సంబరాలు, ఉత్సవాలు చేసుకోవడం లో అర్ధం ఉంది. మరి అన్నీ కోల్పోయిన ఆంధ్రులు  à°¦à±€à°•à±à°·à°²à± పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా

చేసుకోవడం లో అర్ధం ఏంటి ?  

2014 లో ఉన్న రాజకీయ పరిస్థితులు దేశం లో నేడు లేవు, అయినప్పటికీ తెలంగాణ మోజు తగ్గని  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ జూన్ 2 నే ఆంధ్ర లో కూడా నవ

నిర్మాణ దీక్షలు చేస్తామంటే ఎలా.  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡ విభజన పై మండిపడుతున్న ఆరు కోట్ల ఆంధ్ర ప్రజలు, చంద్రబాబు చేస్తున్న à°ˆ విపరీతానికి తగిన బదులు చెప్పేందుకు సిద్ధం à°—à°¾

ఉన్నారా అనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. 

చంద్రబాబు పట్టుదలకు నిర్దర్శనమే ఈ దీక్షలు..

విభజన జరిగిన కొత్తలోనే ఈ జూన్ 2 తేదీ పై నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ

తెలంగాణ మోజులో ఉన్న తెలుగుదేశం అధినేత  à°…క్కడ కూడా ప్రజల అభిమానం పొందాలి అనే ఒకే ఒక్క కారణం చేత వాళ్ళు సంబరాలు జరుపుకునే జూన్ 2 à°µ తేదీనే ఇక్కడ కూడా

సంబరాల్లాంటి దీక్షలు, సన్నుత గీతాలు పాడించాలి అని నిర్ణయించేశారు. అయితే ఈ విధమైన ప్రతిజ్ఞలు చెయ్యడం సామాన్య ప్రజలకే కాదు, అధిక శాతం రాష్ట్ర ప్రభుత్వ

ఉద్యోగులకి కూడా ఇష్టం లేనట్టు తెలుస్తోంది. ఒకసారి మొదలు పెట్టేసాం కదా, ఎలాగైనా కొనసాగించాలి అనే మొండి వైఖరి కారణంగా 2014 నుంచి ఈ దీక్ష కార్యక్రమాలు

నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. అయితే à°ˆ నిధుల్లో ఎన్ని రూపాయలు వాస్తవంగా ఖర్చుపెడుతున్నారో వాళ్ళకే తెలియాలి. 

ప్రతిజ్ఞ

చేస్తేనే పని చేస్తారా ?
జూన్ 2 సాక్షాత్తు ముఖమంత్రి చేపట్టే నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞ ను రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వీడియో కాన్ఫరెన్స్

ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆ సమయం లో రాష్ట్రంలోని మొత్తం సిబ్బంది అంతా పనులు మానేసుకుని, టీవీలకే అతుక్కు పోవాల్సిన దుస్థితి. అయినా రాష్ట్రం

అభివృద్ధి కోసం కష్టపడాలి అని ప్రతి ఉద్యోగికీ వ్యక్తిగతం à°—à°¾ ఉండాలి గానీ, ఇలా బలవంతంగా  à°ªà±à°°à°¤à°¿à°œà±à°žà°²à± చేయిస్తే వారు పని చేస్తారా?  
ప్రతిజ్ఞ అనేది జీవితం లో

ఒక్కసారి చేస్తే. . . దాన్ని జీవితాంతం నిలబెట్టు కోవాలి. ఇలా రోజుకోసారి చేసేవాడిని ప్రతిజ్ఞ అన్నారు. అయినా గత నాలుగేళ్ల నుంచీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం లో అందరి

చేతా ప్రమాణం చేయిస్తున్నారు. à°ˆ రాష్ట్రం à°Žà°‚à°¤ అభివృద్ధి చెందిందో అందరికీ కనపడుతూనే ఉంది. 

 

pix : Courtesy ... to whom so ever

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam