DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అటవీ శాఖా కు ఆధునిక ఆయుధ సామగ్రి : అటవీ శాఖా చీఫ్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : అటవీ సంరక్షణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

అటవీ శాఖకు వాహనం కొనుగోలుకు 40  à°•à±‹à°Ÿà±à°²à± రూపాయల నిధులు కేటాయింపు చేసారని, రాష్ట్ర అటవీ శాఖా దళాధిపతి ( చీఫ్ ప్రిన్సిపాల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ )  à°Žà°¨à±. ప్రదీప్

కుమార్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ అటవీ అకాడమీ లో శిక్షణ పొందిన ఉద్యోగులు నిబంధనల

ప్రకారం పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడమీ అభివృద్ధి కొరకు  à°°à±‚. 30 లక్షలు కేటాయించిందన్నారు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చెయ్యడానికి ఏర్పాట్లు

చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలియచేసారు. రాబోయే అటవీ అకాడమీ స్నాతకోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ని ముఖ అతిధిగా ఆహ్వానించడం జరుగుతుందన్నారు.

స్మగ్లర్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పడికే కొంతమంది సిబ్బందికి ఆయుధాలు సరఫరే చేసినట్టు, త్వరలోనే మరికొంతమంది అటవీ శాఖా సిబ్బందికి ఆయుధాలు

సమకూర్చడం జరుగుతుందన్నారు. దానికి ముందు రాజమహేంద్రవరం లాలా చెరువు లో ఉన్న అకాడమీ లో స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ అకాడెమీ లో నేర్చుకున్న

నైపుణ్యాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించాలన్నారు. క్రింది స్థాయి అధికారులకు మనోధైర్యం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. à°ˆ సమావేశంలో అడిషనల్  à°šà±€à°«à±

ప్రిన్సిపాల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏ కె జా, విశాఖ పట్నం  à°šà±€à°«à± కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాయల్ పాండే,  à°šà±€à°«à± కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రవారం శాంతి

ప్రియా, కాకినాడ డి ఎఫ్ ఓ నందిని సలారియా, ఫారెస్ట్ అకాడెమీ డైరక్టర్ జె ఎస్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికీ ధ్రువ పత్రాలు

అందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam