DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం. 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌): సమాజంలో అవినీతిపై పోరాడేందుకు సమాచార హక్కు చట్టంపై అవగాహన

పెంచుకోవాల్సిన అవసరం ఉందని నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయాధికారి మహేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుండి నూతనంగా నియేగించబడిన

కార్యకర్తల శిక్షణా కార్యక్రమం లో భాగంగా శనివారం స.హ.చట్టంపై శిక్షణ నిర్వహించారు. స.హ.చట్టం శిక్షకులు కె. వసంతకుమార్ ఈ సందర్భంగా కార్యకర్తలకు చట్టం

ఉద్దేశ్యములు, ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలను తెలియచేసారు. దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు స.హ.చట్టం ఎంతగానో దోహదపడిందని చెప్పారు. సమాచారము తెలుసుకోవడం

ప్రతీ పౌరుని హక్కని, ప్రభుత్వ కార్యక్రమాలలో జరుగుతున్న అవినీతిని స.హ.చట్టంతో ప్రశ్నించవచ్చని అన్నారు. చట్టంపై అవగాహన పెంచుకొని మంచిపని కోసం చట్టాన్ని

ఉపయోగించాలని తెలిపారు. కోరే సమాచారంలో ప్రజాప్రయోజనం పరమార్ధం కావాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం à°¡à°¿.వై.సి  à°¶à°¿à°µà°ªà±à°°à°¸à°¾à°¦à± రెడ్డి పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam