DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాడుగుల ఎస్ఐ తారకేశ్వర్ కి జాతీయ పురస్కారం, 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా వి.మాడుగుల పోలీసు స్టేషను ఎస్ఐ  à°µà±ˆ. తారకేశ్వర రావు విధులలో ప్రతిభ

కనపరిచినందుకు గాను ఫిక్కీ పురస్కార లభించింది. శుక్రవారం న్యూఢిల్లీ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవం లో తారకేశ్వర రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

న్యూఢిల్లీలో శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, శ్రీ నిత్యానంద రాయ్ మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ అందించిన ఈ పురస్కారానికి జిల్లా ఎస్పీ బాబుజి

అట్టాడ ఐపీఎస్ నామినేట్ చేసారు. ఈ ఫిక్కీ అవార్డు ఈ నెల 26, 27 తేదీల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బహుమతిని న్యూ ఢిల్లీలో స్వీకరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి

 à°¨à°²à±à°—ురికి à°ˆ ఫిక్కీ అవార్డు వచ్చింది. à°ˆ సందర్భంగా à°—à°¾ జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీలైన అజిత వేజెండ్ల ఐపీఎస్ మరియు  à°¬à°¿.అచ్యుతరావు మరియు ఇతర అధికారులు

అభినందనలు తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam