DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదిలక్ష్మి అవతారంలో కనక మహాలక్ష్మి దర్శనం

వైభవంగా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

రోజూ ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి 9 వరకూ దర్శనం ఉండదు 

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . .

.

విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం లోని బురుజుపేట లో వెలసిన ఉత్తరాంధ్ర జిల్లాల వరదాయిని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు ఆదిలక్ష్మి అవతారం లో దర్శనం ఇచ్చారు. అమ్మవారికి లక్ష

కుంకుమార్చన ప్రత్యేక పూజలు జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి, ఉత్సవాలను

ప్రారంభించారు. à°ˆ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ వి ఎస్ ఎన్ మూర్తి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

నవరాత్రి ఉత్సవాల సందర్బంగా

తొమ్మిది రోజుల పాటూ ప్రతి రోజూ ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి 5 à°—à°‚à°Ÿà°² వరకూ వివిధ ప్రత్యేక అలంకారాల్లో అమంవారు దర్శనం భక్తులను లభించనుంది. ప్రతి రోజు ఉదయం 5  à°—ంటలకు

 à°ªà°‚చామృతాభిషేకం, ప్రతి శుక్రవారం క్షీరాభిషేకం ( ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుంచి 8 à°—à°‚à°Ÿà°² వరకూ ), తిరిగి సాయంత్రం పంచామృతాభిషేకం జరుగనుంది. ప్రతి రోజూ  à°‰à°¦à°¯à°‚ 8 à°—à°‚à°Ÿà°² నుంచి 9 à°—à°‚à°Ÿà°²

వరకూ అమ్మవారి దర్శనం భక్తులకు లభించదు. à°ˆ సమయంలో అమ్మవారికి à°† రోజు ప్రత్యేక అలంకారం జరుగుతుంది. 
ఆదివారం సాయంత్రం 6 :30 గంటలకు లక్ష్య సాధన్, విశాఖ పట్నం బృందం

తో సంగీత విభావరి, నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. 

 à°¤à±‡à°¦à±€ : సెప్టెంబర్ 30 ,2019 
అమ్మవారి అలంకారం :
సాంసృతిక ప్రదర్శన : డాక్టర్ బి. విజయ జ్యోతి, నిర్మల నృత్య

నికేతన్, విశాఖపట్నం బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam