DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాంఘిక సంక్షేమ శాఖ పోస్టులకై  సర్టిఫికెట్ ల పరిశీలన 

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో తొలి విడత  

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం): .

అనంతపురం, సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురము జిల్లా లో

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆదివారం రోజున కలెక్టరేట్ సమీపాన గల ఆంధ్ర ప్రదేశ్ బి.సి స్టడీ సర్కిల్ నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్

ఉద్యోగానికి ఎంపికైన 879 మందిలో తొలుత 394 మందికి జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమ అధికారులచే ధృవీకరణ పత్రాల పరీశీలన కార్యక్రమము నిర్వహించబడినది.  à°ˆ

కార్యక్రమములో భాగంగా ఉదయం 200 మందికి మధ్యాహ్నం 194 మందికి వారి ధృవీకరణ పత్రాల పరీశీలన నిర్వహించడమైనది.  à°®à±Šà°¤à±à°¤à°‚ 394మందికి  à°—ాను 240 మంది  à°…నగా 61% హాజరయ్యారు.ఆంధ్ర

ప్రదేశ్ బి.సి స్టడీ సర్కిల్ నందు మిగత అభ్యర్థులకు సోమవారం నిర్వహించబడును.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ రోజున ఉదయం 10.00 à°—à°‚.లకు ప్రారంభమైన ధృవీకరణ పత్రాల పరీశీలన కార్యక్రమము

సాయంత్రం 05.30 à°—à°‚.à°² వరకు నిర్వహించబడినది.  à°ˆ కార్యక్రమములో  à°µà±ˆ.విశ్వ మోహన్ రెడ్డి, ఉపసంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, అనంతపురము,  à°Žà°¨à±.లక్ష్మా నాయక్, జిల్లా సాంఘిక

సంక్షేమ అధికారి, యుగంధర్, ఉపసంచాలకులు, వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ, అనంతపురము,  à°•à±Šà°‚à°¡à°² రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు ,పర్యవేక్షణ చేయడం జరిగింది.

అనంతపురము , సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయపు సిబ్బంది, జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు ధ్రువపత్రాలు పరిశీలించారు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam