DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ఆరంభం 

తిరుమల జీయర్ల ఆధ్వర్యవం లో ద్రావిడ వేద పారాయణలు, 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . .

తిరుపతి, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿

సాల‌à°•‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం సాయంత్రం 5.23 నుండి 6 à°—à°‚à°Ÿà°² మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.  à°¶à±à°°à±€à°¦à±‡à°µà°¿, భూదేవి సమేత

శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ సీతారామాచారి

à°•à°‚à°•‌à°£‌à°­‌ట్ట‌ర్‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు à°ˆ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. తిరుమల పెద్ద

జీయర్, చిన్న జీయర్ స్వాముల ఆధ్వర్యవం లో శిష్య బృందం ద్రావిడ వేద పారాయణలు, చేస్తుండగా, మంత్ర సాధనంగా కార్యక్రమం ఆసాంతం జరిగింది. 

ముందుగా బంగారు

తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ

వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. 

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి అధ్యక్షులు  à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి, ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, అర్చక, అర్చాకేతర

సాఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam