DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అప్పన్న సన్నిధిలో భారత్ క్రికెట్ కోచ్  రవిశాస్త్రి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత క్రికెట్ పురుషుల జట్టు చీఫ్ కోచ్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు రవిశాస్త్రి

సింహాద్రినాధుని దర్శించుకున్నారు. బుధవారం నుంచి విశాఖ పట్నం ఏ సి ఏ- విడిసిఎ క్రికెట్ మైదానం లో భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం

సోమవారం నగరానికి చేరుకున్న ఆయన మంగళవారం సింహాచల క్షేత్రానికి స్వామి దర్శనానికి వచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ముందుగా

రవిశాస్త్రి కప్పస్థంభం ఆలింగనం చేసుకుని, అనంతరం అంతరాలయం లో స్వామిని దర్శించారు. అనంతరం ఆలయ విశేషాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. గతం లోనూ భారత జట్టు

విశాఖ నగరానికి వచ్చినప్పుడు తానూ à°ˆ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించిన సంఘటనలు à°ˆ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam