DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ - విజయవాడ ఎయిర్ ఇండియా విమాన సేవలు 

మొదటి టికెట్ అందించిన మంత్రి ముత్తం శెట్టి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నుంచి విజయవాడ కు à°—à°² ప్రయాణ

సమయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎయిర్ ఇండియా విమాన సేవలను ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక శాఖ, క్రీడల శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు 
విమాన

సర్వీసులు ప్రారంభించారు. మంగళవారం విశాఖ విమానాశ్రయంలో మొదటి టికెట్ ను ఖాతాదారునకు అందించి విమాన సేవలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

జగన్మోహన్ రెడ్డి చొరవతో ఈ విమానయాన సర్వీసుల పునరుద్ధరణ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ ప్రయత్నం పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు

ముందు కేక్ ను కట్ చేసి ప్రారంభ సూచికను ప్రకటించారు. ఈ కార్యక్రమం లో విశాఖ పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు, ఎయిర్ పోటీ అధికారులు, తదితరులు

పాల్గొన్నారు. 

ఎయిర్ ఇండియా విమాన రోజు సాయంత్రం 6.25 నిమిషములకు హైదరాబాద్ లో బయలు దేరి రాత్రి 7.30 నిమిషములకు విజయవాడ చేరుతుంది .

అదే విమానం రాత్రి

విజయవాడలో రాత్రి 7.55 నిమిషములకు బయల్దేరి 8.55 à°•à°¿ విశాఖకు చేరుతుంది. 

మరల విశాఖ నుండి రాత్రి 9.20 కి బయలుదేరి 10.20 కి విజయవాడ చేరనున్న విమానం

తిరిగి 10.45 నిమిషములకు

విజయవాడ నుంచి బయల్దేరి అదే రోజు రాత్రి 11.45 నిమిషములకు హైదరాబాద్ చేరుకోనునుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam