DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్ కు ప్రవేశం ఉచితం 

విద్యార్థులకు ఐడి చూపితే మ్యాచ్ కి ఉచిత ప్రవేశం.

విశాఖ వేదిక గా అక్టోబర్ 2 నుంచి 6 వరకూ తోలి టెస్ట్

ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి . . పీఎం పాలెం మైదానంలో 

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న మొదటి

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ కు స్కూల్ విద్యార్థులు, కాలేజీల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. విశాఖపట్నం పోతినమల్లయ్య పాలెం లోని ఏసీఏ విడిసిఎ

క్రికెట్ మైదానం లో బుధవారం ( అక్టోబర్ 2 ) నుంచి 6 వరకూ జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కు ఉదయం 9 గంటల నుంచి గెట్ 8 నుంచి విద్యార్థులను మైదానం లోపలకు పంపనున్నారు. అయితే చిన్న

పిల్లలతో వచ్చే సంరక్షకులు ( తల్లిదండ్రులు) మైదానం లోకి వెళ్లి à°…à°Ÿ చూడాలంటె రూ. 100 టికెట్ కొనవలసి యుంటుంది.     

ప్రస్తుతం దసరా సెలవలు కావడం పెద్ద సంఖ్యలో

విద్యార్థులు ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అవకాశం కల్పించారు. కళాశాల విద్యార్థులకు సహాయకులు అవసరం లేదన్నారు. విద్యార్థుల తమ విద్యా సంస్థ గుర్తింపు కార్డును

తమ వెంట తప్పని సరిగా తీసుకురావాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam