DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రం లో అమలులోకి  గ్రామ సచివాలయ వ్యవస్థ...

కరపలో గ్రామ సచివాలయాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

అంకిత భావంతో సేవలు అందించండి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°…క్టోబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌): గ్రామ స్వరాజ్యం వచ్చిన నాడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని నాడు గాంధీ చెప్పిన వాక్కులను నేడు నిజం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్

వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయం కార్యక్రమం చేపట్టడం చాలా

ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బుధవారం తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో ఈ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి గ్రామ

సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామాలు లేకపోతే భారత దేశం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో "గ్రామ/వార్డు సచివాలయ" à°µà±à°¯à°µà°¸à±à°¥ కొలువు తీరింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 11,158 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు

సచివాలయాలు ఇవాళ్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. 
అంకిత భావంతో సేవలు

అందించాలని ఆయన ....ఉద్యోగులకు సూచిస్తూ ఆటోగ్రాఫ్‌ చేశారు.  à°…నంతరం హైస్కూలు గ్రౌండులో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశ స్ధలానికి చేరుకున్న సీఎం జగన్‌ ప్రభుత్వ

పథకాల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 

కాగా సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకే విడతలో 1,34,918 లక్షల ఉద్యోగుల నియామక ప్రక్రియను

చేపట్టిన విషయం తెలిసిందే.

4 నెలలో కాలంలో 4 లక్షలు ఉద్యోగాలు కల్పించడం à°’à°• చరిత్ర అని,  à°®à±‚డేళ్ళలో ప్రభుత్వం పాఠశాల ల్లో మార్పు చేస్తామని ప్రకటించారు.

మూడేళ్ళ లో గవర్నమెంట్  à°¹à°¾à°¸à±à°ªà°¿à°Ÿà°²à±à°¸à±  à°®à±†à°°à±à°—ైన  à°µà°¸à°¤à±à°²à± కల్పిస్తామన్నారు. ఆటో  ,టాక్సీ డ్రెవర్ లకు  10 వేలు రూపాయలు నగదు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తామని,  à°¬à±†à°²à±à°Ÿà±

షాపులు లేకుండ మద్యం ప్రభుత్వం నేరుగా అమ్మే ఎర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన వారందరికీ జనవరి 1వ తేదీ నుండి క్రొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ

కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పధకం జనవరి 26 నుండి ప్రారంభం అవుతుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam