DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి విద్యా విహార్ లో దసరా వేడుకలు ప్రారంభం

తొలిరోజు బాలా త్రిపుర సుందరీ అలంకారం

8 న విజయదశమి వరకూ జరుగనున్న వేడుకలు .

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . .

విశాఖపట్నం,

అక్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం లోని ఎంవిపి కోలనీలో à°—à°² సత్య సాయి విద్యా విహార్ లో దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం పాఠశాల ఆవరణలో తిరువీధి

నిర్వహించిన అనంతరం అమ్మవారిని అత్యంత వైభవంగా శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం లో ప్రవేశ పెట్టి, దసరా పంచ రాత్రి మహోత్సవాలను ఆరంభించారు. తొలిరోజు గురువారం

బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం లో అమ్మవారు దర్శనమిచ్చారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు గద్దె గోపాలకృష్ణ మూర్తి గృహంలో కలశ పూజలు నిర్వహించారు.

అనంతరం, మేళ తాళాలతో, వేద పఠనం, శ్రీ సత్య సాయి గాయత్రి పారాయణతో 108 కళాశాలను తీసుకుని మహిళలు శోభాయాత్రగా  à°¶à±à°°à±€ సత్య సాయి మందిరం లో ప్రవేశించారు. విఘ్న వినాయక

ఆరాధనతో కార్యక్రమాలను ఆరంభింప చేసారు. తదుపరి పుణ్యాహవచనం, నవగ్రహ స్థాపన, మండపారాధన ఏర్పాటు చేసి శ్రీ దుర్గా దేవికి షోడశోపచార పూజ, శ్రీ లలితా సహస్ర నామ పూజ ను

మహిళా భక్తులు భక్తితో నిర్వహించారు. à°ˆ పూజా కార్యక్రమాలు సిటీ సేవా సమితి కన్వీనర్ పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు పర్యవేక్షించారు.  à°ˆ వేడుకలు à°ˆ నెల 8 à°¨ విజయదశమి పూజలతో

ముగుస్తాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam