DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనక దుర్గమ్మను‌ దర్శించుకున్న మాజీ మంత్రి దేవినేని

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : విజయవాడ ఇంద్ర కీలాద్రి పై వేంచేసిన కానక  à°¦à±à°°à±à°—మ్మను‌ మాజీ మంత్రి

దేవినేని ఉమ దర్శనం చేసుకున్నారు. సాధారణ క్యూ లైన్‌లోనే భక్తులతో పాటు వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈసారి అధికార పార్టీ నేతల హడావుడే

ఎక్కువుగా కనిపించిందని ఆరోపించారు. ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వంద రూపాయల టిక్కెట్లను వీఐపీ ముద్రలు వేసి

అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రశ్నించారు. అమ్మవారి టిక్కెట్లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. సాధారణ

భక్తులు‌ మాత్రం à°—à°‚à°Ÿà°² తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో‌ వెళ్తున్నారన్నారు. ప్రజల ఆదాయాలు

తగ్గిపోయాయి.. రోజు గడవటమే కష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తులు సంఖ్య తగ్గిందన్నారు. దాతలు ఇచ్చిన సొమ్ములో అరవై కోట్లు ఉన్నాయన్నారు.‌

ఆ వడ్డీతో మంచి భోజనం పెట్టాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam