DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గమ్మ కు ప్రభుత్వ లాంఛన వస్త్రాల సమర్పణ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : à°¶à°°à°¨à±à°¨à°µà°°à°¾à°¤à±à°°à°¿ ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్ర కీలాద్రి ఆలయంలో శ్రీ

కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ à°œà°—న్మోహన్ రెడ్డి ప్రభుత్వ లాంఛన సంప్రదాయంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. శుక్రవారం సాంప్రదాయ

దుస్తులతో ఇంద్ర కీలాద్రి కి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ లాంఛన వస్త్ర, పరివారాన్ని మంగళ వాయిద్యాలతో

ఆలయం చుట్టూ ప్రదశ్క్షిణ ద్వారా ఆలయం లోకి ప్రవేశించారు. సన్నిధిలో చతుర్వేద పారాయణలతో అమ్మవారిని అర్చించిన అనంతరం ఆలయ మర్యాదలతో వేదస్వస్తి తో ఆశీర్వచనం

చేసారు. 

ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గ ప్రసాద్, స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద్ శర్మ, వేద  à°ªà°‚డితులు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ à°Žà°‚. వి సురేష్ బాబు,

ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికిన బృందంలో ఉన్నారు. ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖా మంత్రి కురసాల

కన్నబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగి రమేష్, à°Žà°‚. జగన్నాధరావు, సామినేని ఉదయభాను, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam