DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వన్య ప్రాణి పరిరక్షణకై కృషి చెయ్యండి : అటవీ శాఖ

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): వన్యప్రాణి సంరక్షణ కై, మానవాళికి, జంతు జాతికి à°—à°£ వైవిధ్య ఆవశ్యకతను ముఖ్య

అటవీ సంరక్షణాధికారి, శాంతి ప్రియా పాండే సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో

జరుగుతున్నా వన్యప్రాణి సప్తాహం లో 
సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ జీవ వైవిధ్య అంశాలను సూక్ష్మ రీతిన

విశదీకరించి వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేసారు. మానవాళికి, జంతు వాటికి మధ్య గల జీవ వైవిధ్య ఆవశ్యకతను సవివరంగా తెలిపారు. వన్య ప్రాణుల

సంరక్షణ ప్రాముఖ్యత, జీవ వైవిధ్య అంశాలను విశదీకరించారు. డివిజనల్ అటవీ శాఖాధికారి ఆర్. కొండలరావు, వి. సాయిబాబా లు అటవీ , పర్యావరణముల సంరక్షణ మానవ జాతి ప్రగతికి ఏ

విధంగా దోహదపడుతున్నాయి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. 
కార్యక్రమం లో రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలోని పాపికొండ జాతీయవనం, కొల్లేరు

అభయారణ్యం, కృష్ణ అభయారణ్యం à°² సిబ్బంది, వివిధ కళాశాలల శాఖాధిపతులు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల  à°¡à°¾à°•à±à°Ÿà°°à± రామచంద్ర రావు, డాక్టర్ జె. సునీతా, మహిళా కళాశాల -  à°¡à°¾à°•à±à°Ÿà°°à±

పిరాఘవ కుమారి, జిల్లా వన్యప్రాణి సంరక్షణ బోర్డు ప్రతినిధి ఆర్. ఎస్ గోపాల్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam