DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్మాణ రంగ సమస్యలు సీఎం దృష్టికి : మంత్రి బొత్స 

DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¨à°¿à°°à±à°®à°¾à°£ à°°à°‚à°—à°‚ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి

తీసుకు వెళ్తామని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. శుక్రవారం విజయవాడలోని à°“ హోటల్ లో మునిసిపల్ పరిపాలన, à°ªà°Ÿà±à°Ÿà°£à°¾à°­à°¿à°µà±ƒà°¦à±à°§à°¿ శాఖ - భాగస్వాములు

నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబెట్టే దిశగా సాగుతున్నట్టు

తెలిపారు. ఇళ్ల నిర్మాణం, ఇసుక, భవన నిర్మాణ ప్లాన్, లే అవుట్, తదితర విషయాల గురించి నిర్మాణ రంగం ప్రతినిధులు దృష్టికి తీసుకు వచ్చిన అన్ని విషయాలను పరిగణన లోకి

తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యవంలో ఏర్పాటైన ప్రభుత్వం తర్వాత వీరితో భేటీ కావడం ఇదే మొదటి సారి అన్నారు. అందరూ సమిష్టి గా

పని చేస్తేనే రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ చెల్లించే ఫీజులువిషయంలో వ్యత్యాసం ఉంటె వాటిని సరి చేద్దామన్నారు. ఫీజుల కోసం ప్రభుత్వం లేదని,

ప్రజల కోసం ఉందన్నారు. లే అవుట్ లు, ఆన్ ఆధరైజెడ్ లే అవుట్స్ పై ముఖ్యమంత్రి తో చర్చించడం జరిగిందన్నారు. కొన్ని అనుకూల, వ్యతిరేక అంశాలు ఆన్ లైన్ లో ఉన్నాయన్నారు.

కమర్షియల్, రెసిడెన్షియల్ కు సంబంధించిన విషయాలను చర్చించాలన్నారు. 
కార్యక్రమం లో మునిసిపాలీవ్యవహారాల శాఖ కార్యదర్శి శ్యామల రావు, సంచాలకులు జి. విజయ్ కుమార్,

సి ఆర్ డి ఏ కమిషనర్ లక్ష్మి నరసింహం, సంచాలకులు నాగ సుందరి, విశాఖపట్నం లోక్ సభ సభ్యులు, ప్రముఖ బిల్డర్ ఎం వివి సత్యనారాయణ, ఎం ఎల్ ఏ శంకర రావు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam