DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మడ అడవులు, వృక్ష సంపద పరిరక్షణపై సదస్సు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°•à±ƒà°·à±à°£ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలోని ఖాళీ స్థలాలు, రెవెన్యూ భూములు,

అటవీ స్థలాల్లో  à°®à°¡ అటవీ సంపద పరిరక్షణ, వృక్ష సంపదను అభివృద్ధి చెయ్యవలసిన అవసరం,  à°šà±‡à°¸à±‡à°‚దుకు  à°¤à°—à°¿à°¨ సానుకూల పరిస్థితులపై సమీక్ష జరిపారు.  à°¤à±‚ర్పు గోదావరి

జిల్లా రాజమహేంరవరం లో జరిగిన  à°ˆ సమీక్ష లో రాజమండ్రి సర్కిల్ అటవీ శాఖా ముఖ్య పరి రక్షణ అధికారి డాక్టర్ శాంతి ప్రియా పాండే మాట్లాడుతూ   కృష్ణ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 19 వెల

హెక్టార్లు, తూర్పు గోదావరి జిల్లా లో 12 వేల హెక్టార్లు ఖాళి స్థలాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో వీటిని పెంచి, సంరక్షించవచ్చన్నారు. ఈ పరిరక్షణ చర్యలు చేపట్టేందుకు

అటవీ శాఖా సిద్ధంగా ఉందని, అయితే దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, సంరక్షణ బలోపేతానికి కావాల్సిన సహకారాన్ని ఎం ఎస్ స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్

అందించాల్సి ఉంటుదన్నారు.      
కాకినాడ డివిజనల్ అటవీశాఖ అధికారి డాక్టర్ నందిని సలారియా, రాజ్మాదేంద్రవరం డివిజనల్ అటవీ శాఖా అధికారి అనంత్ శంకర్, అటవీ శాఖకు

చెందిన ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam