DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జైలు సందర్శన 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

జయలక్ష్మి శనివారం జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్బంగా ఖైదీల గదులు, వసతి సేకరణ, పని చేసే ప్రాంతాలను పరిశీలించారు. జైలు లో ఉచిత న్యాయ సలహాలు అవసరమైన 65 మందికి

త్వరలోనే ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా వైద్య పరిరక్షణ అవసరమైన వారికీ అందుతున్న వైద్య సేవలను వివరాలను పరిశీలించారు. ముద్దాయిలు, ఖైదీల

కుటుంబాలకు అవసరమైన ప్రభుత్వ పధకాలను అందే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో జైలర్ బి. కృష్ణ రావు, జైలు సూమోపరెంటెండెంట్, డిప్యూటీ జైలర్, న్యాయవాది

తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam