DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోరాటం చేస్తామంటే పోస్టులు పీకేస్తారా? : పవన్ కళ్యాణ్ 

వేల కొద్దీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): ..  .

విశాఖపట్నం, అక్టోబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న

ఆర్టీసీ ఉద్యోగులను వేల సంఖ్యలో ఒకేసారి పీకెయ్యడం అత్యంత బాధాకరం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులు చేసే ఆందోళనలను

ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని జనసేన పార్టీ అభిప్రాయపడుతోందన్నారు. ఈ మేరకు పార్టీ తరపున విడుదల

చేసిన ప్రకటనలో à°ˆ సమస్యకు సానుకూల పరిష్కారం చూపాలని తెలంగాణ  à°®à±à°–్యమంత్రి  à°•à±†.చంద్రశేఖరావు ను కోరుతున్నారు.  à°¤à±†à°²à°‚గాణ ఆర్.à°Ÿà°¿.సి.ని ప్రభుత్వంలో విలీనం చేయాలని

డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి

గురి చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్.టి.సి. ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా

ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని à°ˆ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉంది. ప్రస్తుతం  à°…టు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను

పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశాం. ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా

వుంది. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్.à°Ÿà°¿.సి. సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని తెలంగాణ  à°®à±à°–్యమంత్రి  à°•à±†.చంద్రశేఖరావు ను కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam