DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పెద్ద పీట - 

దాదాపు 6.02 లక్షల మందికి  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ దర్శనం : 

హుండి ద్వారా 7 రోజులకు రూ. 17.97 కోట్లు : . . .

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ à°¹‌రీంద్ర‌నాధ్‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్

రిపోర్టర్, తిరుపతి ) :. . .

తిరుపతి, అక్టోబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.02 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం

కల్పించినట్లు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ à°¹‌రీంద్ర‌నాధ్ తెలిపారు. 
        à°°à°¾à°‚భగీచా 2లోని మీడియా సెంటర్‌లో సోమ‌వారంనాడు ఆయన విలేకరుల సమావేశంలో

మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 తగ్గించి సామాన్య à°­à°•à±à°¤à±à°²à°•à± పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం

కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం

కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు

అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. 

హుండి ద్వారా 7 రోజులకు రూ. 17.97 కోట్లు : . . .

శ్రీవారి హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 17.97 కోట్లు లభించినట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా  8.5  à°²à°•à±à°·à°² లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు వివరించారు. శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకు 30.15 లక్షల లడ్డూలు

అందించినట్లు తెలియజేశారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశామ‌న్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీ

à°Ž.వి.à°§‌ర్మారెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆయన వెల్లడించారు. à°ˆ కార్యక్రమంలో  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్ర‌జాసంబంధాల

అధికారి à°¡à°¾.à°Ÿà°¿.à°°‌వి,పేష్కార్‌ శ్రీ శ్రీ‌నివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam