DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాస్టిక్ వద్దు -  పర్యావరణమే  ముద్దు..: శిశు మందిర్ విద్యార్థుల ర్యాలీ

విశాఖపట్నం, జూన్ 5, 2018 (DNS Online)  : ప్లాస్టిక్ సంచులు, ఇతర పల్చని పోలీ ఈథలీన్ తో తయారు కాబడిన సంచులను, ఇతర పదార్ధాలను వినియోగించవద్దని, పర్యావరణ కాపాడాలనే నినాదం తో శిశు

మందిర్ విద్యా మందిర్ విద్యార్థులు సైకిల్ ర్యాలీ చెప్పాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విశాఖ నగరం లోని ద్వారకానగర్ లో గల శ్రీ కృష్ణ

విద్యా మందిర్ ( శిశు మందిర్) విద్యార్థిని విద్యార్థులు మంగళవారం ఉదయం ర్యాలీ చేపట్టారు. సంస్థ చైర్మన్ à° ప్రొఫెసర్ నారాయణ స్వామి  ముఖ్య అతిధిగా పాల్గొని, ర్యాలీ

కి మార్గదర్శకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకుని, వినియోగించిన చెత్తను విడిగా

ప్రక్కనపెట్టాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి బ్యాక్తీరియా నివాస గృహాల చెంతకు చేరదని తద్వారా వ్యాధులు దరి చేరవన్నారు. అంతకు ముందు విద్యాలయం

నుంచి, ప్లకార్దు లు చేతబూని, ర్యాలీ చేపట్టారు. అనంతరం సైకిల్ ర్యాలీ చేస్తూ..  " ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణాన్ని పరి రక్షించాలని " నినాదాలు చేస్తూ పాఠశాల

నుంచి ద్వారకానగర్ వీధుల్లో అవగాహనా కల్పించారు. à°ˆ కార్యక్రమం లో సుమారు 70 మంది బాలబాలికలు, అధ్యాపకులు, పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam