DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 న విద్యార్థుల కంటి వెలుగు 9 గంటలకు ప్రారంభం

10 à°¨ విద్యార్థుల à°•à°‚à°Ÿà°¿ వెలుగు 9 గంటలకు ప్రారంభం  

నరసన్నపేట డిగ్రీ కాలేజ్ లో మంత్రి ధర్మాన సమక్షంలో  

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో à°¡à°¾II వై.యస్.ఆర్ à°•à°‚à°Ÿà°¿ వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి

ధర్మాన కృష్ణదాస్ గురువారం ప్రారంభించనున్నారు. అక్టోబర్ 10à°µ తేదీ ఉదయం 09.00 à°—à°‚.లకు నరసన్నపేట  à°ªà±à°°à°­à±à°¤à±à°µ డిగ్రీ కళాశాల మైదానంలో à°¡à°¾II వై.యస్.ఆర్. à°•à°‚à°Ÿà°¿ వెలుగు పథకాన్ని

జిల్లాలో మంత్రి  à°²à°¾à°‚ఛనంగా ప్రారంభించనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్బంగా ప్రారంభిస్తున్న à°ˆ కార్యక్రమం  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ 3 దశలలో నిర్వహించడం జరుగుతుంది.

అక్టోబర్ 10 నుండి 16 వరకు నిర్వహించే మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించి ,

వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు నిర్వహించే రెండవ దశలో దృష్టిలోపాలు కలిగిన విద్యార్ధులకు సమగ్ర కంటి పరీక్షలు

నిర్వహించి ఉచిత శస్త్ర చికిత్సలతో పాటు ఉచిత à°•à°‚à°Ÿà°¿ అద్దాలను  à°ªà°‚పిణీచేయనున్నారు. మూడవ దశ క్రింద 2020 ఫిబ్రవరి 1à°µ తేదీ నుండి 2022 జనవరి 31 వరకు జిల్లాలోని ప్రజలందరికీ ఉచిత

సమగ్ర కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రాథమిక దశలో కంటి సమస్యలతో బాధపడు విద్యార్ధులను గుర్తించి నిపుణులైన కంటి వైద్య

సిబ్బందితో శస్త్ర చికిత్సలను నిర్వహించి వారికి అవసరమైన మందులు, కంటి అద్దాలను పంపిణీచేస్తారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది,

ఉపాధ్యాయులు, గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా డాII వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అమలుకానుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam