DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొన్నపొగిడి. .  నిన్న తిట్టి  .  మళ్ళీ అదే పార్టీలో చేరి   

పిల్లి గోడ దూకినట్టు పార్టీలు మారి.. 

పదేపదే పార్టీలు మారితే విలువ పోదా . . . 

పరువు పోయినా సరే పదవులే ముఖ్యం . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి): . ..   

అమరావతి,  à°…క్టో 09, 2019 (డిఎన్‌ఎస్‌) : పిల్లి గోడలు దూకినట్టు ఇటీవల కాలంలో రాజకీయ నేతలు పార్టీలు మారుతుంటే ఇంతవరకూ ఉన్న విలువ కోల్పోతుంది.

అలాంటిది పరువు పోయినా సరే పదవులే ముఖ్యం అన్నట్టుగా మొన్న ఒక పార్టీలో ఉన్నవాడు, నిన్న మరొకపార్టీలోకి మారుతున్నాడు, ఈ రోజు మరో పార్టీ లేదా, ముందుగా తిట్టినా

పార్టీలోకి మారుతున్నారు. à°’à°• సిద్ధాంతం ఉండదు, à°’à°• మాట మీద నిలకడ ఉండదు. ఇక అలాంటివాడు చెప్తే వినేవాడికైనా ఉండాలి. పడైవీ - à°¡à°¾                                                          

                                                                                                                                                                                                                                                 

                                                                                                  

2014 ఎన్నిక‌à°²‌కు ముందు జూపూడి ప్రభాకర్ రావు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వాణిని à°¬‌లంగా

వినిపిస్తూ చంద్ర‌బాబు, కాంగ్రెస్‌ను à°’à°• రేంజ్ లో టార్గెట్ చేశారు. à°† ఎన్నిక‌ల్లో à°œ‌à°—‌న్ జూపూడికి ప్ర‌కాశం జిల్లా కొండ‌పి అసెంబ్లీ నియోజ‌à°•‌à°µ‌ర్గ సీటు

ఇచ్చారు.2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి డోలా బాలా శ్రీ వీరాంజ‌నేయ‌స్వామి చేతిలో జూపూడి ప్రభాకర రావు ఓడిపోయారు. à°† వెంట‌నే వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో

ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా చంద్రబాబు ఇచ్చారు.

అప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు

à°œ‌à°—‌న్‌పై ఈగ వాల‌నీయ‌ని జూపూడి టీడీపీలోకి à°µ‌చ్చి à°ª‌à°¦‌వులు చేప‌ట్టిన వెంట‌నే à°œ‌à°—‌న్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌కాశం జిల్లాలో à°¤‌à°¨‌ను ఓడించేందుకు

వైవి.సుబ్బారెడ్డి, ప్ర‌స్తుత మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్ర‌à°¯‌త్నాలు చేశార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్న రోజులు à°† పార్టీతో

à°…à°‚à°Ÿ‌కాగిన జూపూడి ప్రభాకర రావు , ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవ‌డంతో బాబుకు షాక్ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత జూపూడి ప్రభాకర రావు

à°Ÿà±€sడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో జూపూడి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో

వారు పార్టీలో చేరారు.జూపూడి ప్రభాకర్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీఇవ్వడం విడ్డూరంగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీ ఓడిపోగానే జూపూడి ఆ పార్టీకి దూరం అయ్యారు.

ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వారిలో జూపూడి ప్రభాకర్ రావు ఒకరు.

తనను ఆ పార్టీ ముఖ్యనేతలే ఓడించారని అప్పట్లో జూపూడి ఆరోపించారు.దానికి నిరసనగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశంలో చేరిపోయారు. ఎస్సీ ఓటర్లను

లక్ష్యంగా చేసుకుని జూపూడి ప్రభాకర్ రావుకి చంద్రబాబు వెంటనే పదవి ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు మీద జూపూడి ప్రభాకర్ రావు చాలా స్వామిభక్తి చూపించారు.

ఎంతగా అంటే… అంతవరకూ తను పొడిగిన జగన్ ను తీవ్రంగా విమర్శించడంతో పాటు చాలానే చేశారు.

ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే

టీడీపీకి రాజీనామాచేసి జూపూడి ప్రభాకర్ రావు ఆ పార్టీలోకి చేరుతున్నారనేది దాచేది ఏమీకాదు. అధికారం ఎక్కడుంటే అక్కడ ఇలాంటి నేతలు వాలుతూ పోతూ ఉంటారంతే..!!

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam