DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక కొరతపై 36 గంటల నిరవధిక దీక్షకు కొల్లు రవీంద్ర సిద్ధం 

(DNS రిపోర్ట్ : రాజా. పి, spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ , అమరావతి) 

అమరావతి , అక్టోబర్ 10 , 2019  (DNS ) : రాష్ట్రం లో కృత్రిమ ఇసుక కొరత కు నిరసనగా 
ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుండి 12వ తేదీ

రాత్రి 8 à°—à°‚à°Ÿà°² వరకు మచిలీపట్నం  à°•à±‹à°¨à±‡à°°à± సెంటర్ లో నిరవదిక దీక్షకు కూర్చోనున్న కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఇసుక కొరతపై రేపు టిడిపి పార్టీ చేపట్టే 36 à°—à°‚à°Ÿà°²

నిరవధిక దీక్షకు వ్యతిరేకంగా కోనేరు సెంటర్లో ధర్నా కు పిలుపునిచ్చిన వైస్సార్సీపీ నాయకులు ఇరుపార్టీలు  à°†à°‚దోళనకు పిలుపునివ్వడంతో పట్టణం లో ఉద్రిక్త

వాతావరణం. 

30 పోలీస్ యాక్ట్ అమలు  : మచిలీపట్నం సబ్-డివిజన్ లో ఈనెల 14 à°µ తేదీ వరకు 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని బందరు DSP మెహబూబ్ బాషా గారు స్పష్టం చేశారు. à°ˆ

సందర్బంగా అధికారుల అనుమతి లేకుండా మచిలీపట్నంలో కోనేరు సెంటర్, ఇతర సెంటర్లలో ఎటువంటి ధర్నాలు, రాస్తారొకో, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి

వీలులేదన్నారు. à°’కవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే à°šà°Ÿà±à°Ÿà°ªà°°à°®à±ˆà°¨ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని    à°¡à°¿à°¯à°¸à±à°ªà°¿ హెచ్చరించారు. ప్రజలకు రక్షణ, à°¶à°¾à°‚తి

భద్రతలకు ఎలాంటి à°­à°‚à°—à°‚ కలగకూడదనే à°ˆ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు DSP గారు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam