DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గంగా ప్రక్షాళన కోసం పోరాడిన పరమాత్ములకు పవన్ అభివాదం

మాత్రి సదన్ ఆశ్రమం లో జనసేనాని సందర్శన 

(DNS రిపోర్ట్ : సాయిరాం, CVS , bureau  ) . . .

విశాఖపట్నం , అక్టోబర్ 11 , 2019  (DNS ) : అత్యంత ప్రఖ్యాతి గాంచిన à°—à°‚à°—à°¾ ప్రక్షాళన కోసం పోరాడిన

పరమాత్ములకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అభివాదం చేసారు. గురువారం హరిద్వార్ లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్ తో

భేటీ అయ్యారు.
•    à°¹à°°à°¿à°¦à±à°µà°¾à°°à± మాత్రి సదన్ ఆశ్రమం- à°—à°‚à°—à°¾ ప్రక్షాళన పోరాటానికి à°’à°• వేదికగా నిలిచింది. స్వామి నిగమానంద à°ˆ ఆశ్రమంలోనే à°—à°‚à°—à°¾ ప్రక్షాళన కోసం 115 రోజులు

అన్నపానీయాలు మాని నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. 33ఏళ్ల వయసులోనే స్వామి నిగమానంద ప్రాణాలు విడిచారు.
•    à°ªà±à°°à±Šà°«à±†à°¸à°°à± జి‌.à°¡à°¿.అగర్వాల్ సైతం à°—à°‚à°—à°¾

ప్రక్షాళన కోసం పొరాడి ప్రాణాలు విడిచారు.
•    à°ˆ ఆశ్రమంలో ఉన్న స్వామి నిగమానంద సమాధిని దర్శించి, పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు 
పవన్ కళ్యాణ్  à°®à°¾à°¤à±à°°à°¿ సదన్

ఆశ్రమంలో స్వామి శివానంద మహారాజ్ ను కలిసి చర్చించారు. పవిత్ర గంగా నది తీవ్రంగా కలుషితం అవుతోందని స్వామి శివానంద మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్షాళన కోసం

చేస్తున్న పోరాటానికి దక్షిణాది నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. తమ పోరాటానికి à°…à°‚à°¡à°—à°¾ నిలవాలని  à°ªà°µà°¨à± కల్యాణ్ ని కోరారు. à°ªà°µà°¨à± కల్యాణ్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚

“à°—à°‚à°—à°¾ నదిని కలుషితం చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమే” అన్నారు. à°µà°¿à°¦à±à°¯à°¾à°µà±‡à°¤à±à°¤, ఆధ్యాత్మిక గురువు, à°—à°‚à°—à°¾ ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన

ప్రొఫెసర్ జి.à°¡à°¿. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షులు  à°ªà°µà°¨à± కళ్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వారకు చేరుకున్నారు. వాటర్ మ్యాన్

ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన, రామన్ మొగసే అవార్డు గ్రహీత  à°°à°¾à°œà±‡à°‚ద్రసింగ్ ఇటీవల హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి  à°ªà°µà°¨à± కళ్యాణ్ తో సమావేశం అయిన

సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. పిలిచిన వెంటనే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని  à°ªà°µà°¨à± కళ్యాణ్  à°†à°¨à°¾à°¡à± హామీ

ఇచ్చారు. అన్న మాట ప్రకారం వెన్నునొప్పి బాధ ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు  à°ªà°µà°¨à± కళ్యాణ్ హరిద్వార్  à°µà±†à°³à±à°²à°¾à°°à±. సాయంత్రం 4

గంటలకు డెహ్రడూన్ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా హరిద్వార్  à°²à±‹à°¨à°¿ శివారు ప్రాంతంలో ఉన్న  à°®à°¾à°¤à±à°°à°¿ సదన్ ఆశ్రమానికి వెళ్లారు. à°ˆ ఆశ్రమాన్నే

కేంద్రంగా చేసుకుని జి.à°¡à°¿. అగర్వాల్ à°—à°‚à°—à°¾ ప్రక్షాళణ పోరాటం జరిపారు.  à°†à°¶à±à°°à°® గురూజీ శ్రీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ లు పవన్ కళ్యాణ్ గారిని

సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంప్రదాయ సిద్ధమైన తలపాగను రాజేంద్రసింగ్ కట్టారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం

చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళణ కోసం అన్న పానీయాలు మాని 115

రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి అసువులు బాశారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సత్కార్యం కోసం ప్రాణాలు అర్పించారని శివానంద్ మహరాజ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి,

ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత

మద్దతు లభించడం లేదని  à°ªà°µà°¨à± కళ్యాణ్ దానిని భర్తీ చేయాలని కోరారు.
 à°°à°¾à°œà±‡à°‚ద్ర సింగ్ మాట్లాడుతూ.. జి.à°¡à°¿. అగర్వాల్ లో ఉన్న పోరాట స్ఫూర్తిని తాను  à°ªà°µà°¨à± కళ్యాణ్ లో

చూశానని అన్నారు. à°ˆ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచిన వెంటనే  à°ªà°µà°¨à± కళ్యాణ్ ఒక్క సెకను కూడా ఆలోచించ కుండా తాను తప్పక వస్తానని చెప్పి, ఇప్పుడు అన్నమాట

నిలబెట్టుకున్నారని అన్నారు. à°—à°‚à°—à°¾ ప్రక్షాళణ కోసం పవన్ కళ్యాణ్ కూడా గట్టి కృషి చేయాలని ఆయన కోరారు. 
పవన్ కళ్యాణ్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚... గంగను కాలుష్యానికి గురిచేయడం

అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణ వార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం

నన్నెంతో కలచివేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్ వచ్చి జి.డి. అగర్వాల్ కి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని

చెప్పారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన పట్ల నాకున్న భక్తి శ్రద్దలను వ్యక్తం చేయడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాలుష్యం నుంచి ఒక్క

గంగనే కాదని, భారత దేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని కోరారు. గంగా ప్రక్షాళణ పోరాటం దీనికి నాంది కావాలని అన్నారు. తొలుత పవన్ కళ్యాణ్ స్వామి నిగమానంద సరస్వతి

సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం ఆశ్రమం పక్కనే ప్రవహిస్తున్న గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం హరిద్వార్ లోని పవన్

ధామ్ ఆశ్రమంలో విడిది చేస్తున్నారు. ఆయనతోపాటు  à°°à°¾à°œà±‡à°‚ద్రసింగ్ కూడా అక్కడే బస చేస్తున్నారు.


•    à°¸à±à°µà°¾à°®à°¿ శివానంద మహారాజ్ గంగానదికి హారతినిచ్చారు. à°ˆ

కార్యక్రమంలో  à°ªà°µà°¨à± కల్యాణ్  à°ªà°¾à°²à±à°—ొన్నారు. రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, ‘వాటర్ మ్యాన్’ రాజేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు  à°ªà°µà°¨à± కల్యాణ్

గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ చేరుకొని అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam