DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మారేడుమిల్లి దగ్గర పర్యాటక బస్సు బోల్తా - 8 మంది మృతి  

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ విచారణకు ఆదేశం 

ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్బ్రాంతి  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°…క్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు à°—ోదావరి జిల్లా మారేడుమిల్లి - చింతూరు గ్రామాల మధ్య à°“ పర్యాటక బస్సు బోల్తాపడింది. మంగళవారం à°ˆ ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ

వద్ద à°¬à°¸à±à°¸à± అదుపుతప్పి à°ˆ ప్రమాదం చోటుచేసుకుంది.à°ˆ ఘటనలో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. à°µà±€à°°à°¿à°²à±‹ పలువురి పరిస్థితి విషమంగా

ఉన్నట్లు సమాచారం. మారేడుమిల్లి à°µ‌ద్ద à°…à°¡‌వుల్లో à°ˆ సంఘ‌à°Ÿ‌à°¨ à°œ‌రిగింది, అక్క‌à°¡ టెలిఫోన్ à°•‌మ్యూనికేష‌న్ కూడా అందని కారణంగా సమాచారం అందడానికి సమయం పట్టినట్టు

తెలుస్తోంది. మారేడుమిల్లి నుంచి à°¸‌హాయం కోసం అధికారులు à°¬‌à°¯‌లుదేరారు. ప్రైవేటు ట్రావెల్సు à°¬‌స్సు ఘాట్ రోడ్డులో అదుపు à°¤‌ప్పి లోయ‌లో à°ª‌డిపోయింది. à°ˆ ఘటన లో మృతి

చెందిన వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది. à°­‌ద్రాచ‌లం నుంచి రాజ‌మండ్రికి à°ˆ à°¬‌స్సు à°µ‌స్తోంద‌ని తెలుస్తోంది. మారేడుమిల్లి పోలీసులు, సంఘ‌à°Ÿ‌నా స్థలానికి హుటాహుటిన

à°¬‌à°¯‌లు దేరి వెళ్లారు. à°ˆ ప్రమాదం à°…à°¡‌విలో పాములేరు à°µ‌ద్ద à°¬‌స్సు లోయ‌లో à°ª‌à°¡à°¿à°¨‌ట్లు à°¸‌మాచారం. మారేడుమిల్లి à°¸‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ, పోలీసు బృందం à°¸‌హాయ

కార్య‌క్ర‌మాల కోసం à°¬‌à°¯‌లు దేరారు. ప్రమాద సమయంలో సుమారు 25 మంది భక్తులు బస్సులో ఉన్నట్టు సమాచారం. అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చన్నది

ప్రాధమిక సమాచారం.  à°µà±€à°°à°‚తా కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావచ్చు అని తెలుస్తోంది. ఘాట్ రోడ్ లో నుంచి 25 అడుగుల ఎత్తునుంచి క్రిందకు పడినట్టు సమాచారం. నలుగురు

వ్యక్తులు రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలియచేస్తున్నారు. 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ విచారణకు

ఆదేశం 

మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణ విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వైనంపై అధికారులను

అడిగి ప్రాధమిక సమాచారాన్ని తెలుసుకున్నారు. మారేడుమిల్లి కి 12 కిలోమీటర్ల దూరంలో యు టర్న్ దగ్గర డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు

తెలిపినట్టు వివరించినట్టు తెలుస్తోంది. 

చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి: . . .

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై  à°®à°¾à°œà±€ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత

చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు. పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురికావడంపై

చంద్రబాబు నాయుడు ఆందోళన చెందారు. అన్నవరం స్వామివారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంపై ఆవేదన. కచ్చలూరు పడవ ప్రమాదంలో 51మంది గల్లంతైన దుర్ఘటన కనుమరుగు

కాకముందే ఇప్పుడీ ఘోర రోడ్డు ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు.  à°•à±à°·à°¤à°—ాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని

విజ్ఞప్తి చేసిన చంద్రబాబు నాయుడు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam