DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్య, క్రీడలకే జగన్ ప్రభుత్వ ప్రాధాన్యం: ఎంపీ సత్యవతి

అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి వెల్లడి 

జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల ప్రారంభం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .. 

విశాఖపట్నం, అక్టోబర్ 17, 2019

(డిఎన్‌ఎస్‌) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ విద్యకు, క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి వి సత్యవతి  à°…న్నారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జార్జి క్లబ్  à°Ÿà±‡à°¬à±à°²à± టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం జిల్లాస్థాయి అండర్  à°Ÿà±‡à°¬à±à°²à± టెన్నిస్ ఎంపిక పోటీలు ఆమె

ప్రారంభించారు. à°ˆ సందర్భంగా  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు క్రీడల  à°¦à±à°µà°¾à°°à°¾ ఎంతో మేలు జరుగుతుందన్నారు. తద్వారా శారీరకంగా, మానసికంగా

ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు ఒత్తిడిలేని విద్యను అందించేందుకు విధంగా ప్రతి శనివారం నో బ్యాగ్ డే  à°°à±‚పొందించదని

అన్నారు. తద్వారా పిల్లల్లో ఆసక్తి ఉన్న ఉన్న క్రీడలో నైపుణ్యం వెలికి తీసే అవకాశం ఉందన్నారు. స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నందు క్రీడలకు పూర్తిస్థాయి మౌలిక

సదుపాయాలు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమన్వయంతో ఏర్పాటు చేస్తామని అన్నారు. అగనంపూడి లో జాతీయ స్థాయి క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు

జరుగుతున్నాయన్నారు. à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి à°¡à°¿ వై శర్మ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam