DNS Media | Latest News, Breaking News And Update In Telugu

YSR కాంగ్రెస్ ఎంపీ ల రాజీనామా ఆమోదం ... పట్టు సాధిస్తున్న వైస్సార్ కాంగ్రెస్

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపీ ల రాజీనామా ఆమోదం ...

ఆంధ్ర రాజకీయాల్లో పట్టు సాధిస్తున్న వైస్సార్ కాంగ్రెస్

విశాఖపట్నం, జూన్ 6, 2018 (DNS Online):  à°†à°‚ధ్ర ప్రదేశ్ కు

కేంద్రం గతం లో ప్రకటించిన ప్రత్యేక హోదా ను తక్షణం ప్రకటించాలని డిమాండ్ తో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు à°—à°¤ నెల 6  à°µ తేదీన ఐదుగురు రాజీనామాలు

చేసిన సంగతి తెలిసిందే. వాటిని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదించినట్టు తెలియచేయడం తో ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని

మరోసారి నిలబెట్టుకున్నట్టు అయ్యింది. బుధవారం ఉదయం స్పీకర్ ను కలిసిన వారు, తమ రాజీనామాలు తక్షణం ఆమోదించాలని కోరుతూ, తమ పార్టీ తరపున గెలిచినా మరో ముగ్గురు

ఎంపీలు ఎస్ పీ వై రెడ్డి, బుట్ట రేణుక, కొత్తపల్లి గీత లు వేరొక పార్టీ లో చేరినందున, వారు తమ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నందున వారిని ఎంపీ పదవులకు

అనర్హులుగా గుర్తించాలని కోరారు. దానిపై కూడా దృష్టి సారిస్తామని తెలిపినట్టు సమాచారం. రాజీనా మా చేసిన వారిలో వై వి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి,

వరప్రసాద్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిలున్నారు.

 

pix: courtesy whomso ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam