DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బోటు వెలికితీతలో ధర్మాడి బృందం పురోగతి...

బయటకు వచ్చిన బోటు గ్రిల్స్. . . 

నిపుణులు వెనుదిరిగిన, వెనక్కి తగ్గని ధర్మాడి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 17, 2019

(డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద à°—à°¤ సెప్టెంబర్ 15 à°¨ గోదావరి నదిలో మునిగిన పర్యాటక బోటు రాయల్ వసిష్ఠ వెలికితీత పనుల్లో

పురోగతి లభించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కు చెందిన ధర్మాడి సత్యం బృందం గత కొన్ని రోజులుగా ఈ బోటు వెలికి తీతలో పోరాడుతూనే ఉంది. ఆఖరికి చివరి

ప్రయత్నంగా పూర్తి బృందంతో గోదావరి లోకి వెళ్ళింది. ఈ బృందం చేస్తున్న పోరాటంలో గురువారం బోటు గ్రిల్స్ బయటకు రావడంతో ప్రయత్నంలో పురోగతి సాధించినట్టయ్యింది.

ఈ బోటు ను బయటకు తీసేందుకు వీళ్ళు వేసిన లంగరు విరిగి బయటకు రావడంతోనే ఈ గ్రిల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బోటు 150 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి బోటు ముందుకొచ్చింది. బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి నెల రోజులు ముగిసినా కొందరి జాడ తెలియక పోవడంతో వారి

బంధువులు, కుటుంబ సభ్యులు ఎదురుచూపులు చూస్తున్నారు. à°ˆ బోటు పూర్తిగా బయటకు వస్తే. . వీరి జడ తెలిసే అవకాశం ఉందని అభిప్రాయం పడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam