DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపిసెట్‌ ప్రవేశ పరీక్ష కు అంతా సిద్ధం: 20 న పరీక్ష        

రాష్ట్ర వ్యాప్తంగా 34,020 మంది దరఖాస్తు

60 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్ట ఏర్పాట్లు చేసాం  

మధ్యాహ్నం 12 :45 à°—à°‚à°Ÿà°² లోపు బయటకు పంపడం జరగదు 

దివ్యంగులకు

స్క్రైబ్ అవకాశం ఇచ్చాం.

ఏపీ సెట్ 2019 చైర్మన్, ఎయు వీసీ ప్రసాద రెడ్డి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర స్థాయి

అర్హత పరీక్ష ఏపిసెట్‌ 2019 ప్రవేశ పరీక్ష à°ˆ నెల  20à°µ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ పివిజిడి ప్రసాద రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆంధ్ర విశ్వ

కళాపరిషత్ లో నిర్వహించిన విలేకరుల  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 34,020 మంది దరఖాస్తు చేసారన్నారు. ఏసిసెట్‌లో 30 సబ్జెక్టులకు

ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్ష ను విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు, ప్రాంతీయ కేంద్రాల 60

కేంద్రాల్లో జరుగుతుందన్నారు. 

గత మూడు సంవత్సరాలుగా ఏపీ సెట్ ను దిగ్విజయంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్తే నిర్వహిస్తోందని తెలిపారు.

మొత్తం  34,020 మంది

దరఖాస్తు : . . .

ఏపిసెట్‌ 2019 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 34020 మంది దరఖాస్తు చేసారన్నారు. విశాఖ పట్నం ప్రాంతీయ కేంద్రం పరిధిలో 7805 మంది , రాజమండ్రి పరిధిలో 5259 మంది ,

గుంటూరు పరిధిలో 6606 మంది , నే పరిధిలో 1639 మంది , అనంతపురం పరిధిలో 2884 మంది , తిరుపతి పరిధిలో 3990 మంది , కడప 2235 మంది , కర్నూలు పరిధిలో 3602 మంది అభ్యర్థులు దరఖాస్తు

చేసారన్నారు.

మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ...
విశాఖ పరిధిలో 14, రాజమండ్రి 6, గుంటూరు 11, న్లెూరు 4, అనంతపురం 4, తిరుపతి 7, కడప 6, కర్నూులో 8 పరీక్ష కేంద్రాను ఏర్పాటు

చేసామన్నారు.  

à°ˆ నెల 22à°µ తేదీన ప్రాధమిక కీని విడుద చేస్తామన్నారు. 24à°µ తేదీన సాయంత్రం 5 à°—à°‚à°Ÿ వరకు ఫిర్యాదు, సందేహాలను స్వీకరిస్తామన్నారు. 

విద్యార్థులకు

సూచనలు : . . . . .
విద్యార్థులు ఓఎంఆర్‌ షీట్‌లో పొందుపరచిన హాల్‌టికెట్‌ నంబరు, సబ్జక్టు,  à°ªà°°à±€à°•à±à°· కేంద్రం చిరునామ, విద్యార్థి పేరు తదితర వివరాలను

సరిచూసుకోవాన్నారు. విద్యార్థులు సమాధానాలను గుర్తించడానికి గాను, నీలం రంగు బాల్‌ పాయింట్‌ పెన్నును వినియోగించాలి. పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్‌ పత్రాన్ని

పరీక్ష ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. మెదటి పేపరు ఉదయం 9.30 నుంచి 10.30 à°—à°‚à°Ÿ వరకు, రెండవ పేపరు ఉదయం 11 నుంచి మద్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు

జరుగుతుంది. ఏ విద్యార్థినీ మధ్యాహ్నం 12 :45 à°—à°‚à°Ÿà°² లోపు పరీక్ష కేంద్రం నుంచి బయటకు ఎట్టిపరిస్థితుల్లోనూ పంపడం జరగదు అని తెలిపారు.   

నేత్ర దివ్యంగులకు

స్క్రైబ్ అవకాశం కల్పించామని, వీరందరి మొబైల్ నుంబర్లు కమిటీ వద్ద ఉన్నందున వారికి ముందుగానే సంక్షిప్త సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. పరీక్ష వ్రాసేందుకు

సహాయకులు కావాలంటే ముందుగా నిర్వాహకులకు తెలియచేయమని కోరినట్టు తెలిపారు. 

నెగిటివ్‌ మార్కు లేవు : . . . .

à°ˆ పరీక్షకు నెగెటివ్‌ మార్కు లేవు. పరీక్ష

సమయానికి à°—à°‚à°Ÿ ముందుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు  à°šà±‡à°°à±à°•à±‹à°µà°¾à°²à°¨à°¿ తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తరువాత మద్యాహ్నం  à°—à°‚ 12.45ని వరకు ఎవ్వరినీ బయటకు పంపరు.  à°ªà°°à±€à°•à±à°·

కేంద్రా లోనికి సెల్‌ఫోన్, క్యాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్స్‌, ఎక్ట్రానిక్‌ ఉపకరణాలను అనుమతించరు. దివ్యాంగుల్లో (విహెచ్‌) విభాగం వారికి అదనపు సమయం

కేటాయించడం జరుగుతుంది. వీరికి పేపర్ 1 లో 20 నిముషాలు, పేపర్ 2 లో 40 నిమిషాల అదనపు సమయం అందించడం జరుగుతుందని వివరించారు.  

విలేకరుల సమావేశంలో ఏపిసెట్‌ మెంబర్‌

సెక్రటరీ డాక్టర్ కె.శ్రీనివాస రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam