DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు అధికారులతో ఏపీ  డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశం ... 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ డిజిపి కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన

అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఐటి , కోర్ టీం సిబ్బంది, ఇతర  à°ªà±‹à°²à±€à°¸à± అధికారులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన à°ˆ సమావేశంలో

వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్) మరింత పారదర్శకత ఉండేలా ఆన్ లైన్ సాఫ్ట్ వేర్  à°¸à°¿à°¸à±à°Ÿà°‚  à°ªà±à°°à°µà±‡à°¶à°ªà±†à°Ÿà±à°Ÿà°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. పోలీస్ సిబ్బందికి వచ్చే నెలలో రావాల్సిన వారాంతపు

సెలవులు ఈనెల 25వ తారీకు నుంచే తీసుకుంటారని తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న సిబ్బంది అందరూ ఎప్పుడు ఎవరెవరు సెలవులో ఉంటారనే విషయాలు డిజిపి డాష్

బోర్డు ద్వారా పర్యవేక్షించవచ్చునన్నారు. à°ˆ యాప్ ద్వారా ఆయా జిల్లాలో  à°‰à°¨à±à°¨ సిబ్బంది ఎవరెవరు వీక్లీ ఆఫ్ తీసుకున్నారో  à°œà°¿à°²à±à°²à°¾ అధికారులకు తెలిసే అవకాశం

ఉంటుందని వివరించారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులు సిబ్బంది వారాంతపు సెలవులు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam