DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయాలను త్వరితగతిన నిర్మించాలి: ద్వివేది

పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి  à°—ోపాలకృష్ణ ద్వివేది

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . .  .

శ్రీకాకుళం, అక్టోబర్ 18, 2019

(డిఎన్‌ఎస్‌):  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°² భవనాలను త్వరితగతిన నిర్మించాలని పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది   తెలిపారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ పంచాయితీరాజ్ కమీషనరు

గిరిజాశంకర్ తో కలసి జిల్లా కలెక్టర్లకు  à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్సు నిర్వహించారు.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°² భవనాల నిర్మాణం, ఉద్యోగుల నియామకానికి రెండవ విడత  à°­à°°à±à°¤à±€ ప్రక్రియ, 2à°µ విడత

కౌన్సిలింగ్ ప్రక్రియ,  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°²à°•à± ఇంటర్నెట్ సౌకర్యం, ఫర్నిచర్, స్టేషనరీ సామగ్రి సమకూర్చడం, టెండర్ల ప్రక్రియ తదితర అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.. గ్రామ

సచివాలయాల నూతన భవన నిర్మాణానికి  à°°à±‚.35 లక్షలు, వున్న భవనాలకు విస్తృతపరచడానికి లేదా అదనపు గదుల నిర్మాణానికి రూ.12 లక్షలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  à°–ాళీగా

వున్న సచివాలయ ఉద్యోగుల పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. షెడ్యూల్డ్ ప్రాంత పోస్టులను  à°¸à±à°§à°¾à°¨à°¿à°• గిరిజనులతో భర్తీ చేయాలన్నారు. సచివాలయాలకు ఇంటర్నెట్

సమకూర్చాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, ఫర్నిచర్ కోసం టెండర్లను పిలవడం జరిగిందన్నారు. 2à°µ విడత కౌన్సిలింగ్,  à°­à°°à±à°¤à±€ ప్రక్రియలను సజావుగా

నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శికి వివరించారు.

   à°ˆ సమావేశానికి పంచాయితీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు

ఎస్.రామమోహన్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, నగరపాలక సంసధ కమీషనరు ఎం..గీతాదేవి, సాంఘిక సంక్షేమశాఖ

ఉపసంచాలకులు కె.వి.ఆదిత్య లక్ష్మి, సెట్ శ్రీ సి.ఇ.ఓ.జి.శ్రీనివాసరావు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam