DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళా నిలయం రాజమండ్రి లో పొయిట్రీ పార్క్ !!

సహస్ర చంద్ర దర్శనంలో  à°µà±ˆà°Žà°¸à±à°Žà°¨à± ఆకాంక్ష 
 
(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : సాస్కృతిక నగరంగా ప్రసిద్ధి

పొందిన రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి జిల్లా) లోని à°“ కార్పొరేషన్ పార్కును‌ " పొయిట్రీ పార్క్" à°—à°¾ తీర్చి దిద్దాలని, చరిత్రకారులు, ఆంధ్రకేసరి యువజన సమితి

వ్యవస్ధాపకులు  à°µà±ˆà°Žà°¸à± నరసింహారావుకోరారు. ఎంతో కాలంగా కళాగౌతమి à°ˆ అంశంపై చేస్తున్న విన్నపాన్ని అధికారులు వచ్చే సంవత్సరానికైనా  à°ªà°¾à°°à±à°•à± ను ఏర్పాటు చేయాలని

ఆయన అభిలషించారు. సిపి బ్రౌను మందిరంలో  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ వైఎస్ ఎన్ కు  à°®à°‚దిరం పక్షాన " మందిరం నిర్వాహకుడు  à°¸à°¨à±à°¨à°¿à°§à°¾à°¨à°‚ నరసింహ శర్మ " సహస్ర చంద్ర దర్శనం" నిర్వహించారు.
/>    à°®à°¹à°¾ మహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో  à°µà°¿à°µà°¿à°§ సంస్ధల నిర్వాహకులు వైఎస్ ఎన్ ను ఘనంగా సన్మానించారు.

ఈ సభలో వైఎస్ నర సింహారావు

మాట్లాడుతూ. "పొయిట్రీ పార్క్" ఏర్పాటు చేసి, నగరానికి చెందిన ప్రముఖ కవుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు. కళా గౌతమి వ్యవస్ధాపకులు బీవిఎస్ మూర్తి

ఎంతోకాలంగా ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, వచ్చే సంవత్సరానికి కార్య రూపం దాలుస్తుందనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. రాజమండ్రి చారిత్రకంగా ఎంతో ఉన్నతి చెందిన

నగరంగా ఆయన పేర్కొన్నారు. విశ్వనాధ గోపాలకృష్ణ వంటి తర్క శాస్త్ర పండితులు నగరంలో ఉండడం à°ˆ నగరానికే ఔన్నత్యాన్ని పెంచుతోందని, 
వైఎస్ ఎన్ అన్నారు.

మహా

మహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణ మాట్లాడుతూ, వైఎస్ నరసింహారావుకు బ్రౌను మందిరంలో జరుగుతున్న వేడుక సామాన్యమైనది కాదని, " వేయి నెలలు దాటితే జరిగే " సహస్ర చంద్ర

దర్శన ఉత్సవం " అని ప్రత్యేకతను వివరించారు.

వైఎస్ఎన్ ప్రమేయం లేని చారిత్రక, సాంస్కృతిక సాంఘిక ఉద్యమం దశాబ్దాలుగా రాజమండ్రిలో లేనే లేదని అన్నారు.

 à°†à°‚ధ్రకేసరి, వీరేశలింగం వంటి వారికి దక్కిన గౌరవం రాజమండ్రిలో వైఎస్ ఎన్ కు దక్కిందని à°ˆ సందర్భంలో పేర్కొన్నారు. విశ్వ విద్యాలయాల స్ధాయిలో వైఎస్ఎన్ సేవలు

అవసరమైనా, ఉపయోగించుకోక పోవడం ఆ సంస్ధల దురదృష్టకరంగా గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిరుత్సాహం, నిరాశ ఎరుగని నిత్య ఉద్యమ శీలి అయిన వైఎస్ఎన్ ఎందరో

సుశిక్షితులైన సేవా గుణ సంపన్న కార్యకర్తలను తయారు చేశారని వెల్లడించారు.

బ్రౌను మందిరం నిర్వాహకుడు సన్నిధానం నరసింహ శర్మ మాట్లాడుతూ, చూసేందుకు అవకాశం

లేని మహనీయులెందరినో, రాజమండ్రి à°•à°¿ తీసుకు వచ్చి ప్రజలు దర్శించుకునే అవకాశం దక్కించిన మహోన్నత వ్యక్తి వైఎస్ఎన్ అని అన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు

చెందిన " ఆదరణాలయం" పక్షాన నగర ప్రముఖుడు అనుప్ జైన్ వైఎస్ఎన్ కు " జాతీయ విశిష్ట సేవాపురస్కారం" అందజేశారు. 

 à°¸à°­à°²à±‹ కళాగౌతమి వ్యవస్దాపకులు బీవీఎస్ మూర్తి,

 à°ªà±‚ర్వ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, విస్రాంత అధ్యాపకులు, డిఎస్వి. సుబ్రహ్మణ్యం, చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్తాపకులు శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్,  à°¸à±€à°¨à°¿à°¯à°°à±

జర్నలిస్టులు, దీక్షితుల సుబ్రహ్మణ్యం, రాఘవరావు,  à°¨à°²à±à°²à°—ొండ రవిప్రకాష్, మైదవోలు హర విజయ్ కుమార్, మాదేటి రవిప్రకాష్, చుందూరి రమణ, సన్నిధానం శాస్త్రి, ఆంధ్రకేసరి

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, కందాళం జయకుమార్, కందాళం శ్రీనివాస్,  à°œà°¿.భార్గవి తదితరులు ప్రసంగించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam