DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రూప్ 1 డి ఎస్ పి గా ఎంపికైన శృతి కి అభినందనలు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇటివల జరిగిన ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల్లో గాజువాక కు చెందిన

ఎర్రగడ్డ శృతి సివిల్ పోలిస్ à°¡à°¿ ఎస్ పి  à°—à°¾ ఎంపిక అయ్యారు. అమె అనంతపురంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. à°ˆ మేరకు గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య ను

శృతి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. చింతలపూడి శృతిని సత్కారించి సివిల్స్ సర్వీస్ లో ఎంపికకావాలని  à°…శాభావం వ్యక్తం చేశారు . à°ˆ సంధర్భంగా

చింతలపూడి మాట్లాడుతూ గాజువాక ప్రాంతానికి చేందిన శృతి డి ఎస్ పి గ ఎంపికకావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు . అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు , స్కూల్

నిర్వహకులు కావడంతో శృతి ఉన్నతశిఖరాలకు ఎదిగేందుకు దోహదపడిందన్నారు . సన్మాన గ్రహిత శృతి మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సహంతో తను ఎమ్ ఫార్మ్స్ సి పూర్తి

చేసినవెంటనే సివిల్ సర్వీస్ కు న్యూ ఢిల్లీ లో శిక్షణ పొందెనని తెలిపారు . యూపీఎస్ సి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగ నియామకాల్లో ఎంపికెై ఇమగ్రేషన్ విభాగంలో  

ఇంటెలిజెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఎపిపిఏసి పరీక్షలు రాసి డి ఎస్ పి గ ఎంపికయ్యానన్నారు తమ లక్ష్యం ఎంపికయ్యానాని తెలిపారు . సివిల్స్ లో టాపర్

అవ్వడమే తన లక్షమన్నారు . ఈ కార్యక్రమంలో శృతి తల్లిదండ్రులు సుధీర్ , సత్యవతి , డిపిఆర్ చందు , త్రినాద్ తదితరులు పాల్గున్నారు .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam