DNS Media | Latest News, Breaking News And Update In Telugu

27న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

ఘంటా మండపంలో. .  à°¸à°°à±à°µà°­à±‚పాల వాహనం సేవ  

దీపావళి రోజున ఆర్జిత సేవ‌లు à°°‌ద్దు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . .

తిరుపతి, అక్టోబర్ 19, 2019

(డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబ‌రు 27à°µ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ తిరుమల తిరుపతి దేవస్థానము  à°µà±ˆà°­à°µà°‚à°—à°¾  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనుంది.

ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి.

అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి

ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి à°Žà°¡à°® పక్కన

మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి

ఆస్థానం పూర్తవుతుంది.

దీపావళి రోజున ఆర్జిత సేవ‌లు à°°‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబ‌రు 27à°¨ à°•‌ల్యాణోత్స‌వం, à°Šà°‚à°œ‌ల్ సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం,

à°µ‌సంతోత్స‌వం ఆర్జిత సేవ‌à°²‌ను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°°‌ద్దు చేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam