DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రిటైరైన ఉద్యోగులకు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ 

ఏప్రిల్ 1 తర్వాత వారికి మళ్ళీ కొలువు ఛాన్స్ 

 à°œà±€à°µà±‹ 2323 విడుదల చేసిన ఆంధ్ర ప్రభుత్వం.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°…క్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : ఏప్రిల్ 1 , 2019  à°¤à°°à±à°µà°¾à°¤ పదవి విరమణ  à°šà±‡à°¸à°¿à°¨ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బంపర్ అఫర్ ఇచ్చింది. వీరిని

తిరిగి విధుల్లోకి తీసుకుందుకు వీలుగా జీవో నెంబర్ 2323 విడుదల చేసింది. దీని ప్రకారం గ్రామా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ గల అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ

కాంట్రాక్టు విధానంగా ఈ నియామకాలు చేపట్టనుంది. రాష్ట్రంలో గ్రామా స్థాయి నుంచి పరిపాలన విధానాన్ని అమలు చేసే విధంగా ఇటీవల గ్రామా సచివాలయాలు ఏర్పాటు చేసిన

విషయం తెలిసిందే. వీరందరికీ తగిన శిక్షణ అందించడం తో పాటు, కొత్తగా వచ్చిన వీరికి విధి విధానాలు తెలియచేసేందుకు వీలుగా, పాలనను మరింత సులభ తరం చేసేందుకు ఇటీవల

పదవి విరమణ చేసిన వారికీ కాంట్రాక్టు విధానంలో అవకాశం ఇస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31 వరకూ ప్రభుత్వ

ఉద్యోగిగా విధుల్లో ఉన్నవారికే అవకాశం లభించనుంది. అదే విధంగా ప్రభుత్వ రెగ్యులర్ నియామకం ద్వారా ఎంపిక కాకుండా, అవుట్ సోర్సింగ్ ద్వారాను, కాంట్రాక్టు

విధానంలోనూ విధులు చేసిన వారికీ అవకాశం కల్పించనుంది.  à°ˆ జీవో ప్రిన్సిపాల్ సెక్రటరీ ( పొలిటికల్ ) ప్రవీణ్ ప్రకాష్ పేరిట విడుదలైంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam