DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి నదీ గర్భంలోకి దూకిన స్కూబా డైవర్లు- బోటు ఆచూకీ

బోట్ పడిన ప్రాంతం వీ ఆకారం లో ఉంది : డైవర్లు . . . 

డైవర్ల సాహసం తో బయటకు రానున్న బోటు  

మరో మృతదేహం లభ్యం - మెడ à°¨à±à°‚à°šà°¿ క్రింద భాగం మాత్రమే à°²à°­à±à°¯à°‚

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . . . .  

అమరావతి,  à°…క్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ స్కూబా డైవర్లు గోదావరి లోకి దూకి రాయల్ వశిష్ట బోట్ ఆచూకీ

కనుగొన్నారు. విశాఖపట్నం నుంచి కెప్టెన్ ఆదినారాయణ  à°¸à°¾à°°à°§à±à°¯à°‚లోని స్కూబా డైవర్లు ( సాహసికులు) బృందం ఆదివారం ఉదయం ఇద్దరు సభ్యులు  à°¤à±‚ర్పుగోదావరి జిల్లా

దేవీపట్నం వద్ద కచ్ఛులురు ప్రాంతాల్లో సెప్టెంబర్ 15 మునిగిన పర్యాటక పడవ రాయల్ వశిష్ట ను వెలికి తీసేందుకు మునిగిన ప్రాంతంలో నదీ గర్భం లోకి దూకారు.  à°¬à±‹à°Ÿà±

మునిగిన ప్రాంతం "వి" ఆకారం లో ఉన్నట్టు గమనించారు. à°ˆ క్రమం లోనే పడవలో చికుక్కున్న మరో మృతదేహం లభించింది. అయితే కేవలం మెడ à°¨à±à°‚à°šà°¿ క్రింద భాగం మాత్రమే ఉండడంతో

గుర్తించడం కొంచెం ఇబ్బంది à°•à°°à°‚à°—à°¾ మారినట్టు సమాచారం. డైవర్లు ముఖానికి బస్కులు ధరించి, ఆక్సిజన్ సిలెండర్లను ధరించి ఏంతో  à°¸à°¾à°¹à°¸à±‹à°ªà±‡à°¤à°‚à°—à°¾ పడవ మునిగిన

ప్రాంతంలోకి దూకడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. 

సాహసికుల బృందం అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం గోదావరి ప్రవాహం తక్కువగా ఉండడం తో పాటు

మునిగిన పడవ ఒడ్డుకు సమీపంలోనే 30 అడుగుల లోతులోనే ఉంది. బలమైన లంగర్లు నాలుగు వేసి పడవను ఆదివారం సాయంత్రానికి వెలికి తీసే అవకాశం ఉంది. కాకినాడ కు చెందిన మత్స్య

కార నాయకుడు ధర్మాడి సత్యం బృందం సూచనల మేరకు తూర్పు గోదావరి జిల్లా అధికారులు విశాఖ నుంచి స్కూబా డైవర్లను పిలవడం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam