DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి ప్రక్షాళన కై అవగాహన విస్తృతం చేస్తాం:  

స్నాన ఘట్టాల్లో పాలిథిన్ కవర్లు వాడొద్దు. . . 

మార్కండేయ స్నానఘట్టాం వద్ద శ్రమదానం  

రాజమండ్రి మునిసిపల్ కమిషనర్ అభిషిక్త్  కిషోర్  

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . 

అమరావతి,  à°…క్టోబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : అత్యంత పవిత్రమైన గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, దీన్ని నిలబెట్టుకోవాల్సిన భాద్యత పట్టణవాసులపై ఉందని మునిసిపల్ కమిషనర్ అభిషిక్త్  కిషోర్ పిలుపునిచ్చారు.

సోమవారం స్థానిక మార్కండేయ స్వామి ఆలయం స్నానఘట్టాన్ని ఆయన తన బృందంతో  à°¸à°‚దర్శించారు. à°ˆ ప్రాంతంలోని వ్యర్ధ పదార్ధాలు, ప్లాస్టిక్ వెస్ట్, తదితర వస్తువులను

తొలగించే పని చేపట్టారు. పబ్లిక్ హెల్త్ అధికారులు, పారిశుధ్య పని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ రాజమండ్రి లో

ప్లాస్టిక్ నిషేధాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రతి వార్డులోనూ, ప్రజల్లో అవగాహనా పెంచుతామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు

చేసేందుకు గోదావరి స్నాన ఘట్టాలకు వస్తుంటారని, వారందరికీ ఇబ్బంది కరంగా ఉండకుండా మన పట్టణ స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై

ఉందన్నారు. చెత్తను, ప్లాస్టిక్ సంచులను నదిలో వెయ్యకుండా ప్రజలు సహకరించాలన్నారు. నగర పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు, ఇతర సామాగ్రి తో కూడిన కిట్ ను అందించడం

జరుగుతుందన్నారు. దీనికోసం ఇప్పడికే టెండర్లు పిలిచామన్నారు.  à°ˆ కార్యక్రమం లో అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ జయరాజ్, సిటీ ప్లానార్ వార ప్రసాద్,

ఎస్ à°ˆ à°“à°‚ ప్రకాష్, à°Žà°‚ హెచ్ à°“ వినూత్న, à°Žà°‚ వి ఆర్ మూర్తి, సూపర్వైజర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam