DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎట్టకేలకు పర్యాటక బోటు రాయల్ వసిష్ఠ వెలికి తీశారు 

ఫలించిన ధర్మాడి సత్యం బృందం కృషి 

38 రోజులుగా గోదావరి గర్బంలో మునిగిన పర్యాటక బోటు 

విషాదాంతంగా ముగిసిన పర్యాటక యాత్ర ప్రయాణం  

ప్రభుత్వం

చేతులెత్తేస్తే. .ప్రైవేట్ వ్యక్తులు తీశారు 

ఇలాంటి ఘటనలు ఇంకెక్కడా జరుగకూడదు: ఆదినారాయణ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .

.

అమరావతి,  à°…క్టోబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) :  38 రోజుల క్రితం గోదావరి లో మునిగిన రాయల్ వసిష్ఠ ను ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు ధర్మాడీ బృందం. బోటు బయటకు వచ్చే సమయంలో

ఏంతో ఉత్కంఠ కు లోనయ్యారు.  à°µà°¿à°¶à°¾à°– కుచెందిన శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ సంస్థ సహకారంతో పది మంది à°—à°œ ఈతగాళ్లు గోదావరి నది గర్బంలోకి దిగి నేరుగా పడవను బయటకు

తియ్యగలిగారు. పోర్టు సీనియర్ అధికారి ఆదినారాయణ మాట్లాడుతూ తమ బృందానికి అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పాటించామన్నారు.ప్రతి

సభ్యునికి జీవన బీమా చేశామని, సభ్యులు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోరాదని, జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ ఘటన ఇంకెక్కడా జరగకూడదు అని ఆదినారాయణ

తెలిపారు. 

సెప్టెంబర్ 15 న పాపికొండలు పర్యటనకు బయలు దేరిన రాయల్ వసిష్ఠ పడవ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్ఛులురు ప్రాంతంలో మునిగిన విషయం

తెలిసిందే. అయితే మునిగిన పడవను వెలికి తీసేందుకు ప్రభుత్వం తరపున చేసిన ప్రయత్నాలు  à°µà°¿à°«à°²à°‚ కావడం తో చేతులెత్తేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కు

చెందిన ధర్మాడీ సత్యం బృందం ( మత్యకార బృందం) తాము à°ˆ పడవను తీస్తామంటూ రంగంలోకి దిగింది. భారీ వర్షాలు పడడం, గోదావరి నది లో ప్రవాహం ఉధృతం à°—à°¾ ఉండడంతో  à°®à±Šà°¦à°Ÿà°¿ దఫా à°ˆ

బృందం చేసిన కృషి ఫలించక పోవడం తో మరో సారి à°—à°¤ ఆరు రోజుల క్రితం రెండవ విడత ప్రయత్నించారు. 

à°ˆ బృందం దేముడి బొందు ప్రాంతం వద్ద à°ˆ బోట్ ను కనుగొన్నారు.  à°²à°‚గర్ లు

ఐరన్ రోప్ ల సహాయంతో ఈ బోటును బయటకు తీశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam