DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జల శక్తి అభియాన్ ల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం

అనంతపురం నీటి సంరక్షణ పై చర్చించుకోవాలి. .

జల శక్తి అభియాన్  à°šà±ˆà°°à±à°®à°¨à± ఎల్. ఎస్ .చాంగ్ సన్. 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం): . . .

అనంతపురం,

అక్టోబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : జల శక్తి అభియాన్ ల్లో  à°ªà±à°°à°œà°² భాగస్వామ్యం ఎంతో కీలకం జల శక్తి అభియాన్ కార్యక్రమాల ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని జల శక్తి అభియాన్

కమిటీ చైర్మన్ మరియు కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖా సంయుక్త  à°¸à±†à°•à±à°°à±†à°Ÿà°°à±€ ఎల్. ఎస్ .చాంగ్ సన్  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±. మంగళవారం, చిలమత్తూరు మండలంలోని వాటర్ షెడ్ పనులను,

ఫారం ఫండ్స్, చెరువులలో పూడిక తీత పనులను  à°ªà°°à°¿à°¶à±€à°²à°¿à°‚చారు, అనంతపురం జిల్లా  à°šà°¿à°²à°®à°¤à±à°¤à±‚రు మండలం లో నీటి సంరక్షణ పై ప్రతి ఒక్కరు చర్చించుకోవాలి. భవిష్యత్తు కొరకు

నీటిని సంరక్షించండి అని  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à±. 
కే జి బి విద్యాలయం నందు జల శక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా 41 పని దినాలలో, 38 వేల రూపాయలతో నిర్మించిన ఇంటి పై కప్పు

వాననీటి సంరక్షణ పనులను పరిశీలించారు. కిచెన్ గార్డెన్ పరిశీలించి వివిధ ఆకుకూరలు, తాజా కాయ కూరలు పండించాలని సంరక్షణ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా మానవ

వనరుల శాఖా సంయుక్త సంచాలకులు విద్యార్థుల తో మాట్లాడుతూ వర్షాకాలములో కురిసే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని బృహత్ సంకల్పం తో కేంద్ర ప్రభుత్వ

రూపొందించిన జలశక్తి అభియాన్ కార్యక్రమం భూగర్భ జలాల ప్రమాదకర స్థాయికి పడిపోయి, దేశంలో వినియోగ సంక్లిష్ట స్థాయిలో భూగర్భ జలాల వినియో గిస్తున్నా జిల్లాలోని

26మండలాలను బ్లాకులను గుర్తించారు. మొత్తంమీద దేశం మొత్తం 37 రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో 257 బ్లాక్ గుర్తించారు మన రాష్ట్రంలో 9 జిల్లాలో 68 మండలాలను బ్లాకులో

గుర్తించారు అనంతపురం జిల్లాలో. జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయుటకు 26 మండలాలను జల శక్తిల  à°…భియాన్తి కార్యక్రమాలు చేపడుతున్నామని  à°¨à±€à°Ÿà°¿ బొట్టును

సంరక్షించుకుంటూ, నీరునుపొదుపు చేసుకోవాలన్న ఆశయంతో  à°œà°² శక్తి అభియాన్ జిల్లాలో  à°à°¦à± అంశాలపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు.
 à°¨à±€à°Ÿà°¿ పరిరక్షణ, వాన నీటి

పరిరక్షణ, కుంటలు , చెరువులుపునరుద్ధరణ, ఇంకుడు గుంతలు, వాటర్ షెడ్ పనులు, అటవీకరణ కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని తెలిపారు,  à°…నంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

నీటి సంరక్షణ పై ప్రతి ఒక్కరు చర్చించుకోవాలి అని విద్యార్థులకు తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ నీటి సంరక్షణ పై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

నిర్మించిన  à°ªà±ˆ కప్పు పై పడిన వర్షపు నీటిని నిల్వ నిర్మాణం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుమునుపు లేపాక్షి ఆలయం ను సందర్శించారు .పండితులు ఆలయ

విశిష్టత గురించి, కేంద్ర ప్రతినిధికి, జిల్లా కలెక్టర్ కు వివరించారు అనంతరం. కోడూరు గ్రామ పంచాయతీ నందు జిల్లా జల శక్తి అభియాన్ కార్యక్రమం  à°šà°¿à°¤à±à°°à°¾à°µà°¤à°¿ నది

నిర్మించుకున్న చెక్ డ్యాములు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్  à°¤à°¾à°¸à°¿à°²à±à°¦à°¾à°°à± తో మాట్లాడుతూ కోడూరు తోపు భూమికి సంబంధించిన సర్వే చేపట్టి త్వరలో à°† భూమి

నందు సామాజిక వనఅటవీ  à°µà°¿à°­à°¾à°—à°‚ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఏపీ డి లు, DWMA

అధికారులు, à°¤à°¾à°¹à°¸à°¿à°²à±à°¦à°¾à°°à±, ఎంపీడీవో, ఏపీ à°¡à°¿ శివానంద నాయక్టెక్నికల్ అసిస్టెంట్ అంజప్ప, ఏపీ అమరావతి, కేజీబీవీ సంరక్షణ అధికారి సుమలత, సంబంధిత శాఖ అధికారులు

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam