DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోదా తో పాటు ఆర్ధిక సాయం చెయ్యండి: వైఎస్ జగన్  . . .     

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం భేటి..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తో పాటు 
లోటు బడ్జెట్ సహా, పూర్తి కాకుండా ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగిన ఆర్ధిక సహకరించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ à°·à°¾ ను కోరారు. మంగళవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ à°·à°¾ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌

జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. 
సుమారు 45 నిమిషాల పాటు à°ˆ సమావేశం కొనసాగింది. à°ˆ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై  à°¸à±€à°Žà°‚ వైఎస్‌ జగన్‌, అమిత్‌ షాతో

చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు à°•à°¿à°‚à°¦ రావాల్సిన నిధులు, పోలవరం

అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంలకు గోదావరి వరదజలాల తరలింపుపై సీఎం వైఎస్‌ జగన్‌ అమిత్‌ షాతో

చర్చించారు. రాష్ట్ర విభజన పరిశ్రమలు , సేవా రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు...

à°ˆ సమావేశం లో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌,

నందిగం సురేశ్‌, రఘురామకృష్ణంరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam